95 ద్రరప్ుపనప్పటిక్, మాత్ృప్రరమ యనురాగ్ముల ప్రవాహమువలె నుండువార్ు. వెంటనే త్న భకుత లను బిలచి యిటానెను. "భకుత లను కోప్ించినటలా తానెనాడు నెరిగియుండలేదనెను. త్లుా లు బిడేలను త్రిమవేసినటాయిన, సముదరము నదులను త్తర్ుగ్గొటిటనచ్ో బాబా త్న భకుత లను నిరాదరించును. భకుత ల యోగ్క్షవమములను ఉప్రక్షలంచును. బాబా త్న భకుత ల సరవకులమనిరి. భకుత లవెంటనే యుండల, వార్ు కోర్ునప్ుడెలా ఓహో యని సమాధ్ానమచుచటయిే గాక వారి భక్త ప్రరమలను కాంక్షలంచుచుండెద" నని చ్ెప్ిపరి. హాజీ సిదీాఖ్ ఫాలేకయను భకు్ డు బాబా యిెప్ుపడు ఏ భకుత ని ఆశ్రర్ేద్రంచునో యిెవరిక్ తెలియదు. ఆద్ర వారి యిషటముప్ై ఆధ్ార్ప్డల యుండెను. హాజీ సిద్ీాఖ్ ఫాలేక కథ ఇందు కుద్ాహర్ణము. సిద్ీాఖ్ ఫాలేక యను మహముద్ీయుడు కలాాణి నివాసి మకాక మద్ీన యాత్రలు చ్ేసిన ప్ిముట షిరిడీ చ్ెరను. చ్ావడల ఉత్తర్భాగ్మున బసచ్ేసను. మసతదు ముందునా ఖ్ాళీజాగాలో కూరొచనుచుండెను. తొముద్ర నెలలవర్కు బాబా వాని నుప్రక్షలంచ్ెను. మసతదులో ప్ాదము ప్టటనివేలేదు. ఫాలేక మక్కలి యసంత్ుషిట చ్ెంద్ెను. ఏమ చ్ేయుటకు అత్నిక్ తోచకుండెను. నిరాశ్ చ్ెందవదాని కొంద రోద్ారిచరి. శాామా అను భకుత నిద్ాేరా బాబా వదా కవగ్ుమని సలహా నిచిచరి. శివునివదాకు అత్ని సరవకుడును, భకుత డును అగ్ు నంద్ీశ్ేర్ుని ద్ాేరా వెళ్ళళనటలా , సాయిబాబా వదాకు మాధవరావు ద్ేశ్ప్ాండే-శాామా ద్ాేరా వెళ్ళళమని చ్ెప్ిపరి. ఫాలేక ద్ాని నామోద్రంచ్ెను. త్న త్ర్వున మాటాా డుమని శాామాను వేడుకొనెను. శాామా యందులకు సముత్తంచ్ెను. సమయము కనిప్టిట బాబాతో నిటానియిెను. "బాబా! ఆ ముదుసలి హాజీని మసతదులో కాలు ప్టటనీయవేల? అనేకమంద్ర వచిచ నినుా దరిశంచి ప్ో వుచునాార్ు. వాని నేల యాశ్రర్ేద్రంచవు?" బాబా యిటాని జవాబిచ్ెచను. "శాామా! విషయములను గ్ీహించ్ే శ్క్త నీకు లేదు. నీవు చినా వాడవు. అలాా యొప్ుపకొననిచ్ో నేనేమ చ్ేయగ్లను? వారి కటాక్షము లేనిచ్ో మసతదులో ప్ాదము ప్టటగ్లుగ్ువా రవేర్ు? సరవ, నీవు వానివదాకు ప్ో యి వానిని బార్వీ నూత్తక్ దగ్గర్నునా కాలిబాటకు రాగ్లడేమో యడుగ్ుము." శాామా ప్ో యి కనుగొని హాజీ అందులకు సముత్తంచ్ెనని చ్ెప్పను. నలుబద్రవేల ర్ూప్ాయలు నాలుగ్ు వాయిద్ాలలో నివేగ్లడేమో కనుగొనుమని