187 "ఏమెైనను కానిండు, ప్టలట విడువరాదు. నీ గ్ుర్ునియంద్ే యాశ్ీయము నిలుప్ుము; ఎలాప్ుపడు నిలకడగా నుండుము. ఎప్ుపడు వారి ధ్ాానమునంద్ే మునిగి యుండుము." ప్ంత్ు ఈ మాటలయొకక ప్ార ముఖ్ామును గ్ీహించ్ెను. ఈ విధముగా త్న సదుగ ర్ుని జాప్ితక్ ద్ెచుచకొనెను. అత్డు త్న జీవిత్ములో బాబా చ్ేసిన యిా మేలును మర్ువలేదు. హరిశ్ుెందర ప్ితళే బ ంబాయిలో హరిశ్చందర ప్ిత్ళే యను వార్ుండలరి. అత్నిక్ మూర్ఛరోగ్ముతో బాధప్డుచునా కొడుకొకడు గ్లడు. ఇంగీాషు మందులను, ఆయురవేద మందులను కూడ వాడెను గాని జబుు కుదర్లేదు. కావున యోగ్ుల ప్ాదములప్యి బడుట యనే సాధన మొకకటే మగిలెను. 15వ అధ్ాాయమందు చకకనికీర్తనలచ్ే ద్ాసుగ్ణు బాబా కీరితని బ ంబాయి రాజధ్ానిలో వెలాడల చ్ేసనని వింటిమ. 1910లో ప్ిత్ళే అటిట కథలు కొనిాటిని వినెను. వానినుండల, యిత్ర్ులు చ్ెప్ిపనద్ానినుండల, బాబా త్న దృషిటచ్ేత్ను, తాకుటచ్ేత్ను, బాగ్ుకానటిట జబుులను బాగ్ుచ్ేయునని గ్ీహించ్ెను. సాయిబాబాను జూచుటకు మనసుసలో కోరిక ప్ుటెటను. సర్ేవిధముల సనాాహమెై, బహుమానములను వెంట ద్ీసికొని ప్ండా బుటటలను బటలట కొని భారాాబిడేలతో షిరిడీక్ వచ్ెచను. అత్డు మసతదుకు బో యిెను. బాబాకు సాషాట ంగ్నమసాకర్ము చ్ేసను. త్న రోగి కొడుకును బాబా ప్ాదములప్ై వెైచ్ెను. బాబా యా బిడేవెైప్ు చూడగ్నే యొక వింత్ జరిగను. ప్ిలావాడు వెంటనే కండుా గిర్ుీ న త్తప్ిప చ్ెైత్నామును దప్ిప నేలప్ైబడెను. అత్ని నోట చ్ొంగ్ కారను. అత్ని శ్రీర్మున చ్ెమట ప్టెటను. అత్డు చచిచన వానివలె ప్డెను. ద్ీనిని జూచి త్లిా దండుర లు మక్కలి భయప్డలరి. అటలవంటి మూర్ఛలు వచుచచుండెనుగాని యిా మూర్ఛ చ్ాలసరప్టివర్ కుండెను. త్లిా కంటినీర్ు వర్దలుగా కార్ు చుండెను. ఆమె యిేడుచటకు మొదలిడెను. ఆమె సిథత్త ద్ంగ్లనుండల త్ప్ిపంచుకొనవలెనని యొక గ్ృహము లోనిక్ ప్ర్ుగత్తగా అద్ర త్న నెత్తతప్యి బడలనటలా , ప్ులిక్ భయప్డల ప్ారి ప్ో యి కసాయివాని చ్ేత్తలో ప్డలన యావువలె, ఎండచ్ే బాధప్డల చ్ెటలట నీడకు ప్ో గా నద్ర బాటసారి ప్యిబడలనటలా , లేద్ా భకుత డు ద్ేవాలయమునకు ప్ో గా అద్ర వానిప్ై కూలినటలా ండెను.