66 3. యోగము బాలామునుంచి బాబా యోగాభాాసము చ్ెయుచుండెను. ద్ానిలో వారంత్ నిషాణ త్ులో యిెవరికీ తెలియదు. వారి ఊద్ీ ప్రసాదము వలా బాగ్ుప్డలన రోగ్ులవదానుంచి డబుు ప్ుచుచకొనక యుచిత్ముగానే సరవ చ్ేయుచుండలరి. అనేకమంద్రని యారోగ్ావంత్ులుగ్ జవసిరి. వార్ు చ్ేయు ప్ుణాకార్ాములబటిట వారిక్ గొప్పకీరిత వచ్ెచను. బాబా సంత్ము కొర్కు ఏమయు చ్ెయక యిత్ర్ుల మేలుకొర్కవ యిెలాప్ుపడు ప్ాటలప్డేవార్ు. ఒకొకకకప్ుపడు ఇత్ర్ుల వాాధ్రని త్నప్ై వేసికొని తాము మక్కలి బాధ ననుభవించ్ేవార్ు. అందులో నొకటి యిా ద్రగ్ువ ప్రరొకందును. ద్ీనినిబటిట బాబా సర్ేజుా డనియు మక్కలి దయార్ారహృదయుడనియు తెలియును. బాబా సరాేెంతరాామతేము, కారుణాము 1910వ సంవత్సర్ము ద్ీప్ావళ్ళ ప్ండుగ్నాడు బాబా ధునివదా కూర్ుచండల చలి కాగ్ుచుండెను. బాబా ధునిలో కటెటలు వేయుచుండెను; ధుని బాగ్ుగా మండుచుండెను. కొంత్సరప్యిన త్ర్ువాత్ కటెటలను వేయుట మాని త్నచ్ేత్తని ధునిలో ప్టెటను. వెంటనే చ్ేయి కాలిప్ో యిెను. మాధవుడనే నౌకర్ును, మాధవరావు ద్ేశ్ప్ాండేయు ద్ీనిని జూచిరి. వెంటనే ప్ర్ుగత్తత బాబాను ప్టిట వెనుకకు లాగిరి. ద్ేవా! ఇటేాల చ్ేసిత్తర్ని యడలగిరి. సపృహ తెచుచకొని బాబా యిటలా జవాబిచ్ెచను. "దూర్ద్ేశ్మున ఒక కమురి భార్ా కొలిమత్తత్ుత లను ఊదుచుండెను. అంత్లో నామె భర్త ప్ిలిచ్ెను. త్నయొడలలో బిడేయునా సంగ్త్త మర్చి ఆమె తొందర్గా లేచి ప్ర్ుగిడజొచ్ెచను. ఆ బిడే మండుచునా కొలిమలో బడెను. అందుచ్ేత్ వెంటనే నాచ్ేత్తని కొలిమలోనిక్ దూరిచ బిడేను ర్క్షలంచిత్తని. నా చ్ేయి కాలుట నాకంత్ బాధ్ాకర్ము కాదు. కాని బిడే ర్క్షలంప్బడెనను విషయము నా కానందము గ్లుగ్చ్ేయుచునా" దని బాబా నుడలవెను. కుష్ుు రోగభకు్ ని సరవ బాబా చ్ెయిా కాలుచకొనెనని మాధవరావు ద్ేశ్ప్ాండే నానా సాహెబు చ్ాంద్ోర్కర్ుకు తెలియజవసను. వెంటనే ఆయన బ ంబాయి నుండల డాకటర్ు ప్ర్మానందుని మందుల ప్టెటతో వెంటబెటలట కొని వచ్ెచను. నానా బాబాను చిక్త్స చ్ేయుటకై డాకటర్ును చ్ేయి చూడనిముని కోరను. బాబా యందుల కొప్ుపకొనలేదు. చ్ేయి కాలిన