184 కాలములో జరిగను. నా సో దర్ులు వేర్ుప్డలరి. నా సో దరి కాలధర్ుము నొంద్ెను. ద్ంగ్త్నము జరిగను. ప్ో లీసు విచ్ార్ణ జరిగను. ఇవనిాయు ననుా కలోా లప్ర్చినవి. నా సో దరి చనిప్ో గా, నా మనసుస వికలమయిెాను. నేను జీవిత్మును సుఖ్ములను లక్షాప్టటలేదు. నేను బాబా వదాకు ప్ో గా, వార్ు ఉప్ద్ేశ్ముతో శాంత్తంప్జవసి, అప్ాప కులకరిా యింటిలో బ బుటాతో విందు గావించిరి. నా నుదుట చందనము ప్ూసిరి. నా యింటిలో ద్ంగ్త్నము జరిగినద్ర. నాకు ముప్పద్ర సంప్త్సర్ములనుండల యొక సరాహిత్ుడుండెను. అత్డు నా భార్ాయొకక నగ్లప్టెట ద్ంగ్లించ్ెను. అందులో శుభమగ్ు సత్ుత (నాసికాభర్ణము) ఉండెను. బాబా ఫో టోముంద్ేడలచత్తని, ఆ మర్ుసటి ద్రనమే యా మనిషి నగ్లప్టెటను త్తరిగి యిచిచవేసి క్షమాప్ణ కోరను. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ఇర్ువద్రయిెైదవ అధ్ాాయము సంప్ూర్ణము.