320 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము నలుబదియిేడవ అధాాయము బాబాగారి సమృతులు వీర్భదరప్ప, చ్ెనాబసప్ప )ప్ాము-కప్ప(కథ గ్త్ అధ్ాాయములో రండు మేకల ప్ూర్ేవృతాత ంత్మును బాబా వరిణంచ్ెను. ఈ అధ్ాాయమున కూడ అటిట ప్ూర్ేవృతాత ంత్ముల వరిణంచు వీర్భదరప్ప యొకకయు, చ్ెనా బసప్ప యొకకయు కథలు చ్ెప్ుపదుము. తొలిపలుకు శ్రీసాయి ముఖ్ము ప్ావనమెైనద్ర. ఒకకసారి వారివెైప్ు దృషిట నిగిడలంచినచ్ో, గ్త్ యిెనోా జనుల విచ్ార్మును నశింప్జవసి యిెంతో ప్ుణాము ప్ార ప్ితంచినటలల జవయును. వారి దయాదృషిట మనప్ై బర్ప్ినచ్ో, మన కర్ుబంధములు వెంటనే విడలప్ో యి మనమానందమును ప్ంద్ెదము. గ్ంగానద్రలో సాానము చ్ేయువారి ప్ాప్ములనిాయు తొలగ్ును. అటిట ప్ావనమెైన నద్ర కూడ యోగ్ు లెప్ుపడు వచిచ త్నలో మునిగి, త్నలో ప్ోర గైన ప్ాప్ములనిాటిని వారి ప్ాదధూళ్ళచ్ే ప్ో గటటదరాయని యాత్ుర్ుత్తో జూచును. యోగ్ుల ప్విత్ర ప్ాదధూళ్ళ చ్ేత్నే ప్ాప్మంత్యు కడుగ్ుకొనిప్ో వునని గ్ంగామాత్కు తెలియును. యోగ్ులలో ముఖ్ాాలంకార్ము శ్రీసాయి. ప్ావనము చ్ేయు ఈ క్ీంద్ర కథను వారినుండల వినుడు. సరపము, కపప సాయిబాబా ఒకనాడలటలా చ్ెప్పద్డంగను. "ఒకనాడుదయము ఉప్ాహార్ము ముగించిన త్ర్ువాత్ వాహాాళ్ళక్ ప్ో యి యొక చినా నద్ర యొడుే న చ్ేరిత్తని. అలసిప్ో వుటచ్ే నచట విశాీ ంత్త నొంద్రత్తని. చ్ేత్ులు కాళ్ళళ