179 భకుత నకు సాయియందు ప్ూర్ణమెైన హృదయప్ూర్ేకమగ్ు భక్త కలిగినప్ుపడు దుోఃఖ్ములనుండల, యప్ాయములనుండల బాబా కాప్ాడల ర్క్షలంచుచుండెను. వాని యోగ్క్షవమములు బాబా చూచుచుండెను. అహమద్ నగ్ర్ నివాసియగ్ు (ప్రసుత త్ము ప్ూనా వాసి) ద్ామోదర్ సావల్ రామ్ రాసనె కాసార్ వుర్ఫ్ ద్ాము అనాాకథ ప్ైన ప్రరొకనిన వాకామునకు ఉద్ాహర్ణముగా ద్రగ్ువ నివేబడలనద్ర. దాము అనాా (దామోదర్ సావల్ రామ్ రాసనె) 6వ అధ్ాాయములో శ్రీరామనవమ యుత్సవసందర్ుమున ఇత్నిగ్ూరిచ చ్ెప్ిపత్తమ. చదువర్ులు ద్ానిని జాప్ితయందుంచుకొనియిే యుందుర్ు. అత్డు 1895వ సంవత్సర్మున శ్రీరామనవమ యుత్సవము ప్ార ర్ంభించినప్ుపడు షిరిడీక్ ప్ో యిెను. అప్పటినుండల ఇప్పటివర్కు అలంకరించిన ప్తాక మొకటి కానుకగా నిచుచచునాాడు. అద్రయును గాక ఉత్సవమునకు వచుచ బీదలకు అనాద్ానము చ్ేయుచునాాడు. అతని జటీట వాాపారములు 1. పరతి్ బ ంబాయి సరాహిత్ుడకడు ద్ాము అనాాకు, ప్రత్తతలో జటీట వాాప్ార్ము చ్ేసి భాగ్సుథ డుగా సుమార్ు రండులక్షల ర్ూప్ాయలు లాభము సంప్ాద్రంచవలెనని వార సను. వాాప్ార్ము లాభకర్మెైన దనియు, నెంత్ మాత్రము ప్రమాదకర్ము కాదనియు, గ్నుక అవకాశ్ము ప్ో గొటలట కొనవలదనియు అత్డు వార సను. ద్ాము అనాా యాబేర్మును చ్ేయుటయా? మానుటయా? యను నాంద్ోళ్నలో ప్డెను. జటీట వాాప్ార్మును చ్ేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. ద్ాని గ్ూరిచ బాగ్ుగ్ ఆలోచించి, తాను బాబా భకుత డగ్ుటను వివర్ములతో శాామాకొక ఉత్తర్ము ప్ార సి బాబానడలగి, వారి సలహాను తెలిసికొనుమనెను. ఆ మర్ుసటి ద్రనము ఆ ఉత్తర్ము శాామాకు ముటెటను. శాామా ద్ానిని తీసికొని మసతదుకు బో యిెను. బాబా ముందర్బటెటను. బాబా యా కాగిత్మేమని యడలగను. సమాచ్ార్ మేమనెను? శాామా అహమద్ నగ్ర్ు నుండల ద్ాము అనాా యిేద్ో కనుగొనుటకు వార సినాడనెను. బాబా యిటానెను. "ఏమ వార యుచునాాడు? ఏమ యిెత్ుత వేయుచునాాడు? భగ్వంత్ు డలచిచనద్ానితో సంత్ుషిటజందక యాకాశ్మున కగ్ుర్