49 ప్రసుత త్మకకడ నునాార్ు. వార్ు నేనే." ఇద్ర విని భాయి కృషణజీ అకకల్ కోటవెళ్ళా ట మానుకొనెను. ప్ాదుకల సాథ ప్న త్ర్ువాత్ అనేక ప్రాాయములు షిరిడీ యాత్ర చ్ేసను. హేమడ్ ప్ంత్ున కీసంగ్త్ులు తెలియవు. వారిక్ తెలిసియునాచ్ో సత్చరిత్రలో వార యుట మానియుండర్ు. మొహియుదీాన్ తెంబో లితో కుసత్ - జీవితములో మారుప షిరిడీగాీ మములో కుసతతలు ప్టలట ట వాడుక. అచచట మొహియుద్ీాన్ త్ంబో లి యనువాడు త్ర్చుగా కుసతతలు ప్టలట చుండెడలవాడు. వానిక్ బాబాకు ఒక విషయములో భేద్ాభిప్ార యము వచిచ కుసతతప్టిటరి. అందులో బాబా యోడలప్ో యిెను. అప్పటినుండల బాబాకు విర్క్త కలిగి త్న దుసుత లను, నివసించు రీత్తని మార్ుచకొనెను. లంగోటి బిగించుకొని ప్ డవు చ్ొకాకను తొడలగికొని నెత్తతప్ైని గ్ుడే కటలట కొనేవార్ు. ఒక గోనె ముకకప్ై కూర్ుచనేవార్ు. చింక్గ్ుడేలతో సంత్ుషిట చ్ెంద్ెడలవార్ు. రాజా భోగ్ముకంటె ద్ారిదరయమే మేలని నుడలవెడలవార్ు. దరిదుర ని సరాహిత్ుడు భగ్వంత్ుడే. గ్ంగాఘ్ీర్ుకు కూడ కుసతతలయందు ప్రరమ. ఒకనాడు కుసతత ప్టలట చుండగా వెైరాగ్ాము కలిగను. అద్ే కాలమందు శ్రీర్మును మాడలచ ద్ేవుని సహవాసము చ్ేయవలెనని యాకాశ్వాణి ప్లికను. అప్పటినుండల గ్ంగాఘ్ీర్ు సంసార్మును విడలచ్ెను. ఆత్ుసాక్షాతాకర్ము కొర్కు ప్ాటలప్డెను. ప్ుణతాంబే దగ్గర్ నద్రయొడుే న యొక మఠమును సాథ ప్ించి త్న శిషుాలతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలసి మెలసి త్తర్ుగ్ువార్ు కార్ు. అడలగినప్ుడు మాత్రము జవాబిచుచవార్ు. ద్రనమంత్యు వేప్చ్ెటలట నీడయందు, అప్ుపడప్ుపడు ఊర్వత్లనునా కాలువ యొడుే నందుండు త్ుము చ్ెటలట నీడన కూరొచనెడలవార్ు. సాయంకాల మూర్కనే ప్చ్ార్ు చ్ేయువార్ు. లేద్ా నీమగాం ప్ో వుచుండెడలవార్ు. త్రయంబక్ జీ డేంగవా యనునత్ని యింటిక్ త్ర్చుగా ప్ో వువార్ు. డేంగవాయందు సాయిబాబాకు మక్కలి ప్రరమ. అత్ని త్ముుని ప్రర్ు నానాసాహెబు. అత్డు ద్ీేతీయవివాహము చ్ేసికొనాను సంతానము కలుగ్లేదు. బాబాసాహెబు డేంగవా నానాసాహెబును సాయిబాబా వదాకు ప్ంప్ను. వారి యనుగ్ీహముచ్ే ప్ుత్ర సంతానము కలిగను. అప్పటినుంచి బాబాను దరిశంచుటకు ప్రజలు త్ండోప్త్ండములుగా వచుచచుండలరి. వారికీరిత యంత్ట వెలాడలయాయిెను. అహమద్ నగ్ర్ు వర్కు