234 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ముపపదిమూడవ అధాాయము ఊదీ మహిమ 1. తేలుకాటల, ప్రాగ్ు జేర్ములు నయమగ్ుట, 2. జామ్ నేర్ చమతాకర్ము, 3. నారాయణరావు జబుు, 4. బాల బువ సుతార్, 5. అప్ాపసాహెబు కులకరిణ, 6. హరి భాఉ కరిణక్ - కథలు. గ్త్ అధ్ాాయములో గ్ుర్ువు మహిమను వరిణంచిత్తమ. ఇందులో ఊద్ీ మహిమను వరిణంచ్ెదము. పరసా్ వన మన మప్ుపడు గొప్ప యోగీశ్ేర్ులకు నమసకరించ్ెదము. వారి కర్ుణాకటాక్షములు, కొండంత్ ప్ాప్ములను గ్ూడ నశింప్జవయును. మనలోని దుర్ుగ ణములను ప్ో గొటలట ను. వారి సామానాప్ు ప్లుకులే మనకు నీత్ులు బో ధ్రంచును. అమృతానందమును ప్రసాద్రంచును. ఇద్ర నాద్ర, అద్ర నీద్ర, యను భేదభావము వారి మనసుసలందు ప్ుటటదు. వారి ఋణమును ఈ జనుయందుగాని వచ్ేచ ప్కుకజనులయందుగాని మనము తీర్ుచకొనలేము. ఊదీ పరసాదము బాబా యందరివదానుంచి దక్షలణ తీసికొనుచుండునని యందరిక్ తెలిసిన విషయము. ఈ విధముగా వసూలుచ్ేసిన మొత్తములో నెకుకవ భాగ్ము ద్ానము చ్ేసి మగ్త్ద్ానితో వంటచ్ెఱ్కును (కటెటలను) కొనుచుండెను. ఈ కటెటలను బాబా ధునిలో వేయుచుండెను. ద్ానిని నిత్ాము మంట ప్టలట చుండెను. అద్ర