28 భవిషాచచరిత్నుబటిట చూడగా బాబా ప్లుకులకు (దభోలకర్ును హేమడ్ ప్ంత్ు అనుట) గొప్ప ప్ార ముఖ్ాము కలదనియు, భవిషాత్ుత ను తెలిసియిే యటానెననియు భావించవచుచను. ఏలయనగా హేమడ్ ప్ంత్ు శ్రీసాయిసంసాథ నమును చకకని తెలివితేటలతో నడలప్ను. లెకకలను బాగ్ుగ్ నుంచ్ెను. అద్ే కాక భక్త, జాా నము, నిరాేయమోహము, ఆత్ుశ్ర్ణాగ్త్త, ఆత్ుసాక్షాతాకర్ము మొదలగ్ు విషయములతో శ్రీ సాయి సత్చరిత్రయను గొప్ప గ్ీంథమును ర్చించ్ెను. గురువుయొకక యావశ్ాకత ఈ విషయమెై బాబా యిేమనెనో హేమడ్ ప్ంత్ు వార సియుండలేదు. కాని కాకాసాహెబు ద్ీక్షలత్ ఈ విషయమునుగ్ూరిచ తాను వార సికొనిన ద్ానిని ప్రకటించ్ెను. హేమడ్ ప్ంత్ు బాబాను కలసిన రండవ ద్రనము కాకాసాహెబు ద్ీక్షలత్ బాబా వదాకు వచిచ షిరిడీ నుండల వెళ్ళవచుచనా యని యడలగను. బాబా యటేా యని జవాబిచ్ెచను. ఎవరో, యిెకకడకు అని యడుగ్గా, చ్ాల ప్ైక్ అని బాబా చ్ెప్పగా, మార్గమేద్ర యని యడలగిరి. "అకకడకు ప్ో వుటకు అనేకమార్గములు కలవు. షిరిడీనుంచి కూడ నొక మార్గము కలదు. మార్గము ప్రయాసకర్మెైనద్ర. మార్గ మధామున నునా యడవిలో ప్ులులు, తోడేళ్ళళ కల" వని బాబా బదులిడెను. కాకా సాహెబు లేచి మార్గదర్శకుని వెంటద్ీసికొని ప్ో యినచ్ో నని యడుగ్గా, నటాయినచ్ో కషటమే లేదని జవాబిచ్ెచను. మార్గదర్శకుడు త్తనాగా గ్మాసాథ నము చ్ేర్ుచను. మార్గమధామున నునా తోడేళ్ళళ, ప్ులులు, గోత్ుల నుండల త్ప్ిపంచును. మార్గదర్శకుడే లేనిచ్ో అడవి మృగ్ములచ్ే చంప్బడ వచుచను. లేద్ా ద్ారి త్ప్ిప గ్ుంటలలో ప్డలప్ో వచుచను. దభోళ్కర్ు అచచటనే యుండుటచ్ే త్న ప్రశ్ా క్ద్రయిే త్గిన సమాధ్ానమని గ్ురితంచ్ెను. వేద్ాంత్విషయములలో మానవుడు సరేచ్ాఛప్ర్ూడా కాడా? యను వివాదమువలన ప్రయోజనము లేదని గ్ీహించ్ెను. నిజముగా, ప్ర్మార్థము గ్ుర్ుబో ధలవలానే చికుకననియు రామకృషుణ లు వసిషు సాంద్ీప్ులకు లొంగి యణకువతో నుండల యాత్ుసాక్షాతాకర్ము ప్ంద్రర్నియు, ద్ానిక్ దృఢమెైన నముకము, ఓప్ిక యను రండు గ్ుణములు ఆవశ్ాకమనియు గ్ీహించ్ెను. ఓం నమోోః శ్రీ సాయినాథాయ