252 ప్టలట కొనెను. బాబా వానిని త్తనుమనెను. వారి యాజాా నుసార్ము త్తనగా, వానిలో గింజలు లేకుండెను. అందు కత్డు మగ్ుల నాశ్చర్ాప్డెను. అదుుత్ములు చూడలేదను కొనెను గాన నాత్నిప్ై నీ యదుుత్ము ప్రయోగింప్బడెను. బాబా త్న మనసుసను గ్నిప్టిట గింజలుగ్ల ద్ార క్షప్ండాను గింజలు లేనివానిగా మారిచవేసను. ఏమ యాశ్చర్ాకర్మెైన శ్క్త! బాబాను ప్రీక్షలంచుటకు త్ర్ుడు కటిట ద్ార క్షలు ద్రికనని యడలగను. గింజలతోనునావి ద్రికనని త్ర్ుడ్ చ్ెప్పను. థకకర్ు ఆశ్చర్ాప్డెను. త్నయందుదువించుచునా నముకము దృఢప్ర్చుటకై బాబా యథార్థముగా యోగి యిెైనచ్ో, ద్ార క్షప్ండుా మొటటమొదట కాకా క్వేవలె ననుకొనెను. అత్ని మనసుస నందునా యిా సంగ్త్త కూడ గ్ీహించి, బాబా కాకావదానుంచి యిెండు ద్ార క్షల ప్ంప్ిణి ప్ార ర్ంభింప్ వలయునని యాజాా ప్ించ్ెను. ఈ నిదర్శనముతో థకకర్ు సంత్ుషిట చ్ెంద్ెను. శాామా థకకర్ును కాకా యజమానిగా బాబాకు ప్రిచయము చ్ేసను. అందుకు బాబా యిటానెను. "అత్డెటలా వానిక్ యజమాని కాగ్లడు? అత్ని యజమాని వేరొకర్ు గ్లడు". కాకా యిా జవాబుకు చ్ాలా ప్తరత్తచ్ెంద్ెను. త్న మనోనిశ్చయము మర్చి ధకకర్ు బాబాకు నమసకరించి వాడాకు త్తరిగిప్ో యిెను. మధ్ాాహాహార్త్తయిెైన ప్ిముటల, వార్ందర్ు బాబా సలవు ద్ీసికొనుటకు మసతదుకు బో యిరి. శాామా వారి ప్క్షమున మాటాా డెను. బాబా యిటలా చ్ెప్పద్డంగను. "ఒక చంచలమనసుసగ్ల ప్దామనుషుా డుండెను. అత్నిక్ ఆరోగ్ాము ఐశ్ేర్ాము కూడ నుండెను. ఎటిట విచ్ార్ములు లేకుండెను. అనవసర్మెైన యారాటములు ప్ైన వేసుకొని, యకకడకకడ త్తర్ుగ్ుచు మనశాశంత్తని ప్ో గొటలట కొనుచుండెను. ఒకొకకకప్ుపడు భార్ము లనిాయు వద్రలివేయుచుండెను; మరొకప్ుపడు వానిని మోయుచుండెను. అత్ని మనసుసనకు నిలకడ లేకుండెను. అత్ని సిథత్త కనిప్టిట కనికరించి నేను, "నీ క్షటము వచిచన చ్ోట నీ నముకము ప్ాదుకొలుపము. ఎందుక్టలా భరమంచ్ెదవు? ఒకవచ్ోట నాశ్ీయించుకొని నిలకడగా నుండు" మని చ్ెప్ిపత్తని."