35 త్తరగ్ుణముల సామర్సామును నేనే, ఇంద్రరయ చ్ాలకుడను నేనే. సృషిటసిథత్తలయకార్కుడను నేనే. ఎవర్యితే త్మ దృషిటని నావెైప్ు త్తరప్పదరో వారిని మాయ శిక్షలంచదు. ప్ుర్ుగ్ులు, చీమలు, దృశ్ామాన చరాచర్జీవకోటి యంత్యు నా శ్రీర్మే, నా ర్ూప్మే.” ఈ చకకని యమూలామెైన మాటలు విని వెంటనే నా మనసుసలో నెవరి సరవ చ్ేయక గ్ుర్ుసరవయిే చ్ేయుటకు నిశ్చయించిత్తని. కాని అణాణ చించణీకర్ు ప్రశ్ాకు బాబా చ్ెప్ిపన సమాధ్ానము నా మనసుసనందుండెను. అద్ర జర్ుగ్ునా లేద్ా యని సంద్ేహము కలుగ్ుచుండెను. భవిషాత్ుత లో బాబా ప్లిక్న ప్లుకులు సత్ాములెైనవి. నాకొక సరాకర్ు ఉద్ోాగ్ము ద్ర్కను. కాని అద్ర కొద్రాకాలము వర్కవ. అటలప్ిముట వేరవ ప్నియిేద్రయు చ్ేయక శ్రీ సాయి సరవకు నా జీవిత్మంత్యు సమరిపంచిత్తని. ఈ యధ్ాాయము ముగించకముందు, చదువర్ులకు నేను చ్ెప్ుపనద్ేమన, బదధకము, నిదర, చంచలమనసుస, శ్రీర్మందభిమానము మొదలగ్ు వానిని విడలచి, వార్ు త్మ యావత్ుత దృషిటని సాయిబాబా కథల వెైప్ు త్తరప్పవలెను. వారి ప్రరమ సహజముగా నుండవలెను. వార్ు భక్త యొకక ర్హసామును తెలిసికొందుర్ు గాక. ఇత్ర్ మార్గములవలంబించి అనవసర్ముగా నలసిప్ో వదుా . అందర్ు నొకవ మార్గమును తొరకుకదుర్ు గాక. అనగా శ్రీ సాయి కథలను విందుర్ుగాక. ఇద్ర వారి యజాా నమును నశింప్జవయును; మోక్షమును సంప్ాద్రంచి ప్టలట ను. లోభియిెకకడ నునాప్పటిక్ని వాని మనసుస తాను ప్ాత్తప్టిటన స త్ుత నంద్ే యుండునటలా , బాబాను కూడ నెలావార్ు త్మ హృదయములందు సాథ ప్ించుకొందుర్ుగాక. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః మూడవ అధ్ాాయము సంప్ూర్ణము.