112 ప్ందుమనెను; సంతానము కొర్కు వేడుకొనుమనెను. ర్త్న్ జీ ద్ీనిక్ సముత్తంచ్ెను. షిరిడీ వెళ్ళళటకు నిశ్చయించ్ెను. కొనిా ద్రనములు గ్త్తంచిన ప్ిముట షిరిడీ వెళళళను. బాబా దర్శనము చ్ేనెను. బాబా ప్ాదములమీద ప్డెను. ఒక బుటటను తెర్చి చకకని ప్ూలమాలను ద్ీసి బాబా మెడలో వేసి, యొక గ్ంప్తో ప్ండాను బాబాకు సమరిపంచ్ెను; మక్కలి వినయవిధ్ేయత్లతో బాబా దగ్గర్ కూరొచనెను. ప్ిముట ఇటలా ప్ార రిథంచ్ెను. "కషటదశ్లో నునావార్నేకమంద్ర నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే ర్క్షలంచి కాప్ాడెదవు. ఈ సంగ్త్త విని నీ ప్ాదములనాశ్ీయించిత్తని, కనుక దయయుంచి నాకు ఆశాభంగ్ము కలుగ్జవయకుము." బాబా ర్త్న్ జీ ఇవేదలచిన 5 ర్ూప్ాయలు దక్షలణ యిముని యడలగను. అందులో 3ర్ూప్ాయల 14ప్ైసలు ఇంత్కు ప్ూర్ేమే ముటిటయుండెను, గాని మగిలిన 1ర్ూప్ాయి 2ప్ైసలు మాత్రమే యిమునెను. ఇద్ర విని ర్త్న్ జీ గ్ీహించుకొనలేక ప్ో యిెను. కాని బాబా ప్ాదములవదా కూర్ుచండల మగ్త్ దక్షలణ యిచ్ెచను. తాను వచిచన ప్ని యంత్యు బాబాకు బో ధప్ర్చి త్నకు ప్ుత్రసంతానము కలుగ్జవయుమని బాబాను వేడెను. బాబా మనసుస కరిగను. "చికాకు ప్డకు, నీ కీడు రోజులు ముగిసినవి, అలాా నీ మనసుసలోని కోరికను నెర్వేర్ుచ" నని చ్ెప్పను. బాబావదా సలవు ప్ుచుచకొని ర్త్న్ జీ నాంద్ేడు వచ్ెచను. ద్ాసుగ్ణుకు షిరిడీలో జరిగిన వృతాత ంత్మంత్యు ద్ెలిప్ను. అంత్యు సవాముగా జరిగననియు, బాబా దర్శనము, వారి యాశ్రరాేదము, ప్రసాదము లభించ్ెననియు, ఒకకటి మాత్రమే త్నకు బో ధప్డని సంగ్త్త గ్లదని యనియిెను. బాబా అంత్కముంద్ే 3ర్ూప్ాయల 14ప్ైసలు ముటిటనవని యనెను. బాబా యాడలన మాటల కర్థమేమని ద్ాసుగ్ణు నడలగను. నేనెప్ుపడు షిరిడీక్ వెళ్ళళయుండలేద్ే! నావలా బాబాకు 3ర్ూప్ాయల 14ప్ైసలు ఎటలా ముటెటను? అద్ర ద్ాసుగ్ణుకు కూడ సమసాగా నుండెను. కాబటిట ద్ానిని గ్ూరిచ కొంత్సరప్ు ఆలోచించ్ెను. కొంత్కాల మయిన ప్ిముట అత్నికవ ద్ాని వివర్మంత్యు త్టెటను. ఎప్ుపడో మౌలాసాహెబు వారిక్ 3ర్ూప్ాయల 14ప్ైసలు తో సత్కరించినటలు జాా ప్కము వచ్ెచను. నాంద్ేడులో మౌలాసాహెబు గ్ూరిచ తెలియని వార్ు లేర్ు. వార్ు నెముద్ెైన యోగి. ర్త్న్ జీ షిరిడీక్ ప్ో వ నిశ్చయించగ్నే యిా మౌలాసాహెబు ర్త్న్ జీ ఇంటిక్ వచ్ెచను.