230 లేకుండెను. సర్ేము ద్ానిమటలట కద్రయిే ప్గ్టి ప్రకాశ్మువలె బో ధప్డెను. త్ల క్ీందుగ్ను, కాళ్ళళ మీదుగ్ను నుంచుటవలన గ్లుగ్ు ఆనందము గ్ుర్ువుకవ తెలియను. నలుగ్ురిలో ఒకడు కర్ుఠుడు (అనగా కర్ులయందు నముకము గ్లవాడు). అత్నిక్ కొనిా కర్ులు, విధులు, నిషరధములు మాత్రమే తెలియును. రండవవాడు జాా ని. అత్డు త్నకునా జాా నమునకు గ్రిేంచువాడు. మూడవవాడు భకుత డు, భగ్వంత్ునిక్ సర్ేసాశ్ర్ణాగ్త్త చ్ేసినవాడు, భగ్వంత్ుడే సర్ేమును చ్ేయువాడని అత్ని నముకము. వారిటలా త్రికంచుచు వివాదప్డుచుండగా ద్ేవుని సమసా వచ్ెచను. వార్ు త్మకు ద్ెలిసిన విదాప్ై నాధ్ార్ప్డల, ద్ేవుని వెదకుటకు ప్ో యిరి. వివేకమునకు, వెైరాగ్ామునకు అవతార్మగ్ు శ్రీ సాయి ఆ నలుగ్ురిలో నొకర్ు. ప్ర్బరహుసేర్ూప్ులెైకూడ వారందుచ్ేత్ నిత్ర్ులతో కలిసి తెలివిత్కుకవగా ప్రవరితంచిర్ని యిెవరైన నడుగ్వచుచను. ప్రజాభిప్ార యమును, వారి మంచిని సంప్ాద్రంచుటకును, వారికొక యుద్ాహర్ణము జూప్ుటకును, వారిటలా చ్ేసిరి. వార్ు అవతార్ప్ుర్ుషులెై నప్పటిక్ ఒక సాధ్ార్ణుడెైన బంజారాను గౌర్వించి వాని యాహార్ము నామోద్రంచిరి. అనాము ప్ర్బరహుసేర్ూప్మని వారి నముకము. బంజారా వాని యాహార్మును నిరాకరించినవార్ు కషటముల ప్ాలయిరి. గ్ుర్ువు లేనిద్ే జాా నము సంప్ాద్రంచుటకు వీలుకాదని వార్ు బో ధ్రంచిరి. తెైత్తరీయోప్నిషత్ుత త్లిాని, త్ండలరని, గ్ుర్ువును, గౌర్వించి ప్ూజ్జంచి మత్గ్ీంథముల నభాసింప్వలెనని చ్ెప్ుపచునాద్ర. ఇవియిే మన మనసుసను ప్ావనము చ్ేయుటకు మార్గములు. మనసుసను ప్ావనము చ్ేయనిద్ే ఆత్ుసాక్షాతాకర్ము ప్ందలేము. ఇంద్రరయములుగాని, మనసుసగాని, బుద్రధగాని, ఆత్ును చ్ేర్లేవు. ప్రత్ాక్షము, అనుమానము మొదలెైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయప్డవు. గ్ుర్ువు గారి కటాక్షమే మనకు తోడపడును. ధర్ుము, అర్థము, కామము, మన కృషివలా లభించును. కాని నాలుగ్వద్రయగ్ు మోక్షము గ్ుర్ువు సహాయము వలననే ప్ందనగ్ును. సాయి దరాుర్ులోనిక్ అనేకమంద్ర వచిచ, వారిక్ తెలియు విదాలను ప్రదరిశంచి ప్ో యిెడలవార్ు. జోాత్తషుకలు రాబో వు విషయములు చ్ెప్ుపచుండెడలవార్ు. యువరాజులు, గౌర్వనీయులు, సామానుాలు, ప్రదవార్ు, సనాాసులు, యోగ్ులు, ప్ాటకాండుర మొదలగ్ువార్ు బాబా దర్శనమునకై వచ్ెచడలవార్ు. ఒక మహార్ు