249 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ముపపదియిెైదవ అధాాయము ఊదీపరభ్ావము పరీక్షలెంపబడల లోటలలేదని కనుగొనుట 1. కాకామహాజని సరాహిత్ుడు, యజమాని. 2. బాంద్ార అనిదర రోగి. 3. బాలాప్ాటీలు నేవాసకర్. ఈ అధ్ాాయములో కూడ ఊద్ీమహిమ వరిణత్ము. ఇందులో బాబా రండు విషయములలో ప్రీక్షలంప్బడల లోప్ము లేదని కనుగొనబడుట గ్ూడ చ్ెప్పబడలనద్ర. బాబాను ప్రీక్షలంచు కథలు మొటటమొదట చ్ెప్పబడును. పరసా్ వన ఆధ్ాాత్తుక విషయములో లేద్ా సాధనలందు, శాఖ్లు, మన యభివృద్రధక్ అడుే ప్డును. భగ్వంత్ుడు నిరాకార్ుడని నముువార్ు భగ్వంత్ు డాకార్ముగ్లవాడని నముువారిని ఖ్ండలంచి యద్ర వటిట భరమయనెదర్ు. యోగీశ్ేర్ులు మామూలు మానవులు మాత్రమే, కనుక వారిక్ నమసకరింప్నేల యందుర్ు. ఇత్ర్ శాఖ్లవార్ు కూడ ఆక్షవప్ణ చ్ేయుచు వారి సదుగ ర్ువు వారిక్ ఉండగా ఇత్ర్యోగ్ులకు నమసకరించి వారిక్ సరవ చ్ేయ నేల? యందుర్ు. సాయిబాబా గ్ూరిచ కూడ నటిట యాక్షవప్ణ చ్ేసిరి. షిరిడీక్ వెళ్ళళన కొందరిని బాబా దక్షలణ యడలగను. యోగ్ులు ఈ ప్రకార్ముగా ధనము ప్ోర గ్ుచ్ేయుట శరీయసకర్మా? వారిటలా ధనము జాగ్ీత్త చ్ేసినచ్ో వారి యోగిగ్ుణము లెకకడ? అని విమరిశంచిరి. అనేకమంద్ర బాబాను వెక్కరించుటకు షిరిడీక్ వెళ్ళళ త్ుదకు వారిని ప్ార రిథంచుట కచటనే నిలచిప్ో యిరి. అటలవంటి రండు ఉద్ాహర్ణ లీ ద్రగ్ువ నిచుచచునాాము.