303 (సాయిబాబా) ఎచటికో ప్ర్ాటనకై ప్ో యినటానిప్ించుట వలన వార్ు శ్రీఘరముగానే త్తరిగి వత్ుత ర్ను దృఢవిశాేసము భకుత లకు గ్లదు. బాబా శ్రీర్మునెటలా సమాధ్ర చ్ేయవలెనను విషయము గొప్ప సమసా యాయిెను. కొందర్ు మహముద్ీయులు బాబా శ్రీర్మును ఆర్ుబయట సమాధ్రచ్ేసి ద్ానిప్ై గోరి కటటవలె ననిరి. ఖ్ుషాల్ చంద్, అమీర్ుశ్కకర్ కూడ ఈ యభిప్ార యమునే వెలుబుచిచరి. కాని రామచందర ప్ాటీలు అను గాీ మమునసబు గాీ మములోని వార్ందరిక్ నిశిచత్మెైన దృఢకంఠసేర్ముతో "మీ యాలోచన మా కసముత్ము. బాబా శ్రీర్ము రాత్త వాడాలో ప్టటవలసినద్ే" యనిరి. అందుచ్ే గాీ మసుథ లు రండు వర్గములుగా విడలప్ో యి ఈ వివాదము 36 గ్ంటలు జరిప్ిరి. బుధవార్ ముదయము గాీ మములోని జోాత్తషుకడును, శాామాకు మేనమామయునగ్ు లక్షుణ్ మామాజోషిక్ బాబా సేప్ాములో గానిపంచి, చ్ేయిప్టిట లాగి యిటానెను. "త్ేర్గా లెముు, బాప్ుసాహెబు నేను మర్ణించిత్త ననుకొనుచునాాడు. అందుచ్ే నత్డు రాడు. నీవు ప్ూజ చ్ేసి, కాకడహార్త్తని ఇముు." లక్షుణ మామా సనాత్నాచ్ార్ప్రాయణుడయిన బార హుణుడు. ప్రత్తరోజు ఉదయము బాబాను ప్ూజ్జంచిన ప్ిముట త్క్కన ద్ేవత్లను ప్ూజ్జంచుచుండెడలవాడు. అత్నిక్ బాబా యందు ప్ూర్ణభక్తవిశాేసము లుండెను. ఈ దృశ్ామును చూడగ్నే ప్ూజాదరవాములు ప్ళళళమును చ్ేత్ ధరించి మౌలీేలు ఆటంకప్ర్చుచునాను ప్ూజను, హార్త్త చ్ేసి ప్ో యిెను. మటట మధ్ాాహాము బాప్ుసాహెబు జోగ్ ప్ూజాదరవాములతో నందరితో మామూలుగా వచిచ మధ్ాాహా హార్త్తని నెర్వేరచను. బాబా త్ుద్రప్లుకులను గౌర్వించి ప్రజలు వారి శ్రీర్మును వాడాలో నుంచుటకు నిశ్చయించి అచటి మధా భాగ్మును త్రవుేట ప్ార ర్ంభించిరి, మంగ్ళ్వార్ము సాయంకాలము రాహాతానుండల సబ్ ఇన్ సపకటర్ వచ్ెచను. ఇత్ర్ులు త్క్కన సథలములనుండల వచిచరి. అందర్ు ద్ానిని ఆమోద్రంచిరి. ఆమర్ుసటి యుదయము అమీర్ భాయి బ ంబాయి నుండల వచ్ెచను. కోప్ర్ గాం నుండల మామలత్ుద్ార్ు వచ్ెచను. ప్రజలు భినాాభిప్ార యములతో నునాటలా తోచ్ెను. కొందర్ు బాబా శ్రీర్మును బయటనే సమాధ్ర చ్ేయవలెనని ప్టలట బటిటరి. కనుక, మామలత్ుద్ార్ు ఎనిాక ద్ాేరా నిశ్చయించవలె ననెను. వాడా