297 అనిరి. రామచందర ద్ాద్ా జబుు కుద్రరను. కాని యాత్డు తాతాాగ్ూరిచ సంశ్యించుచుండెను. ఏలన బాబా మాటకు త్తర్ుగ్ులేదనియు కనుక తాతాా రండు సంవత్సర్ములలో మర్ణము చ్ెందుననుకొనెను. ద్ీనిని ర్హసాముగా నుంచ్ెను, ఎవరిక్ని తెలియనీయలెదు. కాని బాలాషింప్ిక్ మాత్రము చ్ెప్పను. రామచందరప్ాటీలు, బాలాషింప్ియు, ఈ యిర్ువుర్ు మాత్రమే తాతాాగ్ురిచ భయప్డుచుండలరి. రామచందర ద్ాద్ా త్ేర్లో ప్రకకనుండల లేచి నడువసాగను. కాలము వేగ్ముగా కదలిప్ో యిెను. 1918 భాదరప్దము ముగిసను. ఆశ్ేయుజ మాసము సమీప్ించుచుండెను. బాబా మాటప్రకార్ము తాతాా జబుుప్డెను. మంచము బటెటను. అందుచ్ే బాబా దర్శనమునకై రాలే కుండెను. బాబా కూడ జేర్ముతో నుండెను. తాతాాకు బాబాయందు ప్ూరిత విశాేసముండెను; బాబా శ్రీ హరిని ప్ూరితగా నముయుండెను. ద్ెైవమే వారి ర్క్షకుడు. తాతాా రోగ్ము అధ్రకమయిెాను. అత్డు కదలలేకప్ో యిెను. ఎలాప్ుపడు బాబానే సురించుచుండెను. బాబా ప్రిసిథత్త కూడ క్షీణించ్ెను. విజయదశ్మ సమీప్ించుచుండెను. రామచందర ద్ాద్ాయు, బాలాషింప్ియు తాతాాగ్ూరిచ మగ్ుల భయప్డలరి. వారి శ్రీర్ములు వణకజొచ్ెచను. శ్రీర్మంత్యు చమటలు ప్టెటను. బాబా నుడలవిన ప్రకార్ము తాతాా చ్ావు దగ్గర్కు వచ్ెచననుకొనిరి. విజయదశ్మ రానే వచ్ెచను. తాతాా నాడల బలహీనమయిెాను. త్ేర్లో ప్ార ణము విడుచునని యనుకొనిరి. ఇంత్లో గొప్ప వింత్ జరిగను. తాతాా నిలచ్ెను, అత్ని మర్ణము త్ప్పను. అత్నిక్ బదులుగా బాబా గ్త్తంచ్ెను. వారిలో వార్ు మర్ణము మార్ుచకొనాటలా గ్నిప్ించ్ెను. బాబా త్న ప్ార ణమును తాతాాకోసమరిపంచ్ెనని జను లనుకొనిరి. బాబా యిెందుక్టలా చ్ేసనో బాబాకవ తెలియును. వారి కృత్ాము లగోచర్ములు. ఇవిేధముగా బాబా త్మ సమాధ్రని సూచించ్ెను. త్న ప్రర్ుకు బదులు తాతాాప్రర్ు తెలిప్ను. ఆ మర్ుసటి యుదయము అనగా అకోట బర్ు 16వ తేద్ీన ప్ండరీ ప్ుర్ములో ద్ాసగ్ణుకు బాబా సేప్ామున సాక్షాత్కరించి యిటానిరి. "మసతదు కూలిప్ో యినద్ర, వర్తకులు ననుా చ్ాలా చీకాకు ప్టిటరి, కనుక ఆ సథలమును విడలచిప్టిటనాను. ఈ సంగ్త్త నీకు తెలియజవయుటకై వచిచనాను. వెంటనే అకకడకు ప్ ముు. ననుా చ్ాలిననిా ప్ుషపములచ్ే గ్ప్ుపము." షిరిడలనుండల వచిచన ఉత్తర్మువలన కూడ ద్ాసగ్ణుకీ సంగ్త్త ద్ెలిసను. అత్డు వెంటనే శిషుాలతో షిరిడీక్ చ్ేరను. భజనకీర్తన ప్ార ర్ంభించ్ెను. బాబాను సమాధ్ర చ్ేయుటకు