318 శాామాయిే ప్రసుత త్ము త్న యింట నత్తథరగా నుండుట గ్ీహించి ప్ండా మక్కలి యానంద్రంచ్ెను. వారిర్ువుర్ు ప్రరమానురాగ్ములనుభవించి యమతానందమును ప్ంద్రరి. శాామాకు ప్ండా చకకని రాజలాంఛనములతోడల సాేగ్త్ మచ్ెచను. ప్ండా ధనవంత్ుడు. అత్డక ప్లాకీలో కూర్ుచండల శాామాను ఏనుగ్ుప్ైన కూర్ుచండబెటిట ఊరవగించ్ెను. అత్తథరక్ త్గిన సౌఖ్ాము లనిాయు నేర్పర్చ్ెను. ఈ కథవలా నేర్ుచకొనవలసిన నీత్త :- బాబా మాటలు అక్షరాలా సత్ాములనియు బాబాకు త్న భకుత లందుగ్ల ప్రరమ యమత్మనియు తెలియుచునాద్ర. ఇద్రయిేగాక, వారిక్ జంత్ువులయందు కూడ సమాన ప్రరమ యుండెను. వార్ు వానిలో నొకర్ుగాభావించ్ెడలవార్ు. ఈ ద్రగ్ువ కథ ద్ీనిని వెలాడలంచును. రెండు మేకల కథ ఒకనాడుదయము బాబా లెండలతోటనుండల త్తరిగి వచుచచుండెను. మార్గమున మేకలమందను జూచ్ెను. అందులో రండుమేకల మీద బాబా దృషిటప్డెను. బాబా వానిని సమీప్ించి ప్రమతో తాక్ లాలించి వానిని 32 ర్ూప్ాయలకు కొనెను. బాబా వెైఖ్రిని జూచి భకుత లు ఆశ్ార్ాప్డలరి. బాబా మగ్ుల మోసప్ో యిెనని వార్నుకొనిరి. ఎందుచ్ేత్ననగా నొకొకకకమేకను 2 గాని, 3 గాని 4 గాని ర్ూప్ాయలకు కొనవచుచను. రండు మేకలును 8 ర్ూప్ాయలకు హెచుచ కాదనిరి. బాబాను నింద్రంచిరి. బాబా నెముద్రగా నూర్కొనెను. శాామా, తాతాాకోతె బాబాను సమాధ్ానము వేడగా బాబా "నాకు ఇలుా గాని, కుటలంబముగాని లేకుండుట చ్ేత్ నేను ధనము నిలువ చ్ేయరాదు." అనిరి. మరియు బాబా త్మ ఖ్ర్ుచతోనే 4 సరర్ా శ్నగ్ప్ప్ుపను కొని వానిక్ ప్టలట మని చ్ెప్పను. ప్ిదప్ ఆ మేకలను వాని యజమానిక్ త్తర్గి యిచిచవేసను. వాని ప్ూర్ేవృతాత ంత్మును ఈ రీత్తగా చ్ెప్పను. "ఓ శాామా! తాతాా! మీరీ బేర్ములో నేను మోసప్ో యిత్తనని యనుకొనుచునాార్ు. అటలా కాదు, వానికథ వినుడు. గ్త్ జనులో వార్ు మానవులు. వారి యదృషటము కొలద్ర నా జత్గాండుర గా నుండెడలవార్ు. వారొకవ త్లిా బిడేలు. మొదట వారిక్ నొకరిప్ైనొకరిక్ ప్రరమయుండెను. రాను రాను శ్త్ుర వులెైరి. ప్దావాడు సో మరి గాని చినావాడు చుర్ుకైన వాడు. అత్డు చ్ాల ధనము సంప్ాద్రంచ్ెను. ప్దావాడు అసూయచ్ెంద్ర చినావానిని