308 ననుా హింసించినవార్గ్ుదుర్ు. ఎవర్యితే బాధలనుభవించ్ెదరో, ఓర్ుచకొందురో వార్ు నాకు ప్తరత్త గ్ూరచదర్ు" అని చ్ెప్ిపరిగ్ద్ా! బాబా సర్ేవసుత జీవసముద్ాయములో నెైకామెైయునాార్ు. భకుత లకు నలుప్రకకలనిలచి సహాయప్డెదర్ు. సర్ేజీవులను ప్రరమంచుట త్ప్ప వార్ు మరవమయు కోర్ర్ు. ఇటిట శుభమయిన ప్రిశుభరమయిన యమృత్ము వారి ప్దవులనుండల సరవించుచుండెను. హేమడ్ ప్ంత్ు ఇటలా ముగించుచునాార్ు. ఎవర్ు బాబా కీరితని ప్రరమతో ప్ాడెదరో, ఎవర్ు ద్ానిని భక్తతో వినెదరో, ఉభయులును సాయితో నెైకామగ్ుదుర్ు. ఓం నమో శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః 43, 44 అధ్ాాయములు సంప్ూర్ణము. ఆర్వరోజు ప్ారాయణము సమాప్తము.