22 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము రెండవ అధాాయము ఈ గ్ీంథర్చనకు కార్ణము, ప్ూనుకొనుటకు అసమర్ధత్యు ధ్ెైర్ాము; గొప్పవివాదము; హేమడ్ ప్ంత్ు అను బిర్ుదు ప్రద్ానము; గ్ుర్ువుయొకక యావశ్ాకత్. ఈ గీెంధరచనకు ముఖ్ాకారణము మొదటి యధ్ాాయములో గోధుమలను విసరి యా ప్ిండలని ఊరిబయట చలిా కలరా జాడామును త్రిమవేసిన బాబా వింత్ చర్ాను వరిణంచిత్తని. ఇద్ేగాక శ్రీసాయి యొకక యిత్ర్ మహిమలు విని సంతోషించిత్తని. ఆ సంతోషమే ననీా గ్ీంథము వార యుటకు ప్ురికొలిపనద్ర. అద్ేగాక బాబాగారి వింత్లీలలును చర్ాలును మనసుసన కానందము కలుగ్జవయును. అవి భకుత లకు బో ధనలుగా ఉప్కరించును. త్ుదకు ప్ాప్ములను బో గొటలట ను గ్ద్ా యని భావించి బాబాయొకక ప్విత్ర జీవిత్మును, వారి బో ధలును వార య మొదలిడలత్తని. యోగీశ్ేర్ుని జీవిత్చరిత్ర త్ర్కమును నాాయమును కాదు. అద్ర మనకు సత్ాము, ఆధ్ాాత్తుకమునెైన మార్గమును జూప్ును. పూనుకొనుటకు అసమరథతయు, ధైరాము ఈ ప్నిని నెర్వేర్ుచటకు త్గిన సమర్థత్గ్లవాడను కానని హేమడ్ ప్ంత్ు అనుకొనెను. అత్డలటానియిెను. "నా యొకక సనిాహిత్ సరాహిత్ుని జీవిత్చరిత్రయిే నాకు తెలియదు. నా మనసరస నాకు గోచర్ము కాకునాద్ర. ఇటిట సిథత్తలో యోగీశ్ేర్ుని నెటలా వరిణంచగ్లర్ు? వేదములే వారిని ప్ గ్డలేకుండెను. తాను యోగియయిగాని యోగి యొకక జీవిత్మును గ్ీహించ జాలడు. అటిటచ్ో వారి మహిమలను నేనెటలా కీరితంచగ్లను. సప్తసముదరముల లోత్ును గొలువవచుచను. ఆకాశ్మును గ్ుడేలో వేసి మూయవచుచను.