30 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము మూడవ అధాాయము సాయిబాబా యనుమత్తయు వాగాధ నము, భకుత లకొర్కు నిర్ణయించిన ప్ని, -బాబా కథలు సముదరమధామున ద్ీప్సతంభములు-వారి ప్రరమ , రోహిలాా కథ -వారి మృదుమధుర్మెైనటిటయు యమృత్త్ులామెైనటిటయు ప్లుకలు. సాయిబాబా యొకక యనుమతియు వాగాా నమును వెనుకటి యధ్ాాయములో వరిణంచిన ప్రకార్ము శ్రీ సాయి సత్చరిత్ర వార యుటకు బాబా ప్ూరిత యనుమత్త నొసంగ్ుచు ఇటలా నుడలవిరి. "సత్చరిత్ర వార యువిషయములో నా ప్ూరిత సముత్తనిచ్ెచదను. నీ ప్నిని నీవు నిర్ేరితంచుము. భయప్డకుము. మనసుస నిలకడగా నుంచుము. నా మాటలయందు విశాేసముంచుము. నా లీలలు వార సినచ్ో నవిదా నిష్రమంచి ప్ో వును. వానిని శ్ీద్ాధ భకుత లతో నెవర్ు వినెదరో వార్క్ ప్రప్ంచమందు మమత్ క్షీణించును. బలమెైన భక్త ప్రరమ కర్టములు లేచును. ఎవర్యితే నా లీలలలో మునిగదరో వారిక్ జాా నర్త్ాములు లభించును." ఇద్ర విని ర్చయిత్ మక్కలి సంత్సించ్ెను. వెంటనే నిర్ుయుడయిెాను. కార్ాము జయప్రదముగా సాగ్ునని ధ్ెైర్ాము కలిగను. అటలప్ైని మాధవరావు ద్ేశ్ప్ాండేవెైప్ు త్తరిగి బాబా యిటానెను. "నా నామము ప్రరమతో నుచచరించిన వారి కోరిక లనిాయు నెర్వేరచదను. వారి భక్తని హెచిచంచ్ెదను. వారి ననిా ద్రశ్లందు కాప్ాడెదను. ఏ భకుత లయితే మనోఃప్ూర్ేకముగా నాప్ై నాధ్ార్ప్డలయునాారో వారీ కథలు వినునప్ుపడు మక్కలి సంత్సించ్ెదర్ు. నా లీలలు ప్ాడువారి కంత్ులేని యానందమును శాశ్ేత్మెైన