42 ఖ్ండోబా ద్ేవుడక సథలమునుచూప్ి గ్డఢప్ార్ను ద్ీసికొని వచిచ యచచట త్రవేమనెను. అటలా త్రవేగా నిటలకలు, వాని ద్రగ్ువ వెడలుప రాయి యొకటి గానిపంచ్ెను. అచచట నాలుగ్ు ద్ీప్ములు వెలుగ్ుచుండెను. ఆ సందు ద్ాేరా ప్ో గా నొక భూగ్ృహము కానిపంచ్ెను. అందులో గోముఖ్ నిరాుణములు, కఱ్ఱబలాలు, జప్మాలలు గానిపంచ్ెను. ఈ బాలుడచచట 12 సంవత్సర్ములు త్ప్సుస నభాసించ్ెనని ఖ్ండోబా చ్ెప్పను. ప్ిముట కుఱ్ఱవాని నీ విషయము ప్రశిాంచగా వార్లను మర్ప్ించుచు అద్ర త్న గ్ుర్ుసాథ నమనియు వారి సమాధ్ర యచచట గ్లదు గావున ద్ానిని గాప్ాడవలెననియు చ్ెప్పను. వెంటనె ద్ాని నెప్పటివలె మూసివేసిరి. అశ్ేత్థ, ఉదుంబర్, వృక్షములవలె నీ వేప్చ్ెటలట ను ప్విత్రముగా చూచుకొనుచు బాబా ప్రరమంచువార్ు. షిరిడీలోని భకుత లు, మహాళాసప్త్తయు ద్ీనిని బాబాయొకక గ్ుర్ువుగారి సమాధ్రసాథ నమని భావించి సాషాట ంగ్నమసాకర్ములు చ్ేసదర్ు. మూడు బసలు వేప్చ్ెటలట ను, ద్ానిచుటలట నునా సథలమును హరివినాయకసాఠవ అను వాడు కొని సాఠవాడ యను ప్దా వసత్తని గ్టిటంచ్ెను. అప్పటోా షిరిడీక్ ప్ో యిన భకతమండలి క్ద్ర యొకకటియిే నివాససథలము, వేప్చ్ెటలట చుటలట అర్ుగ్ు ఎత్ుత గా కటిటరి. మెటలా కటిటరి. మెటా ద్రగ్ువన నొక గ్ూడు వంటిద్ర గ్లదు. భకుత లు మండప్ముప్ై నుత్తర్ముఖ్ముగా కూరొచనెదర్ు. ఎవరిచఛట గ్ుర్ువార్ము; శుకీవార్ము ధూప్ము వేయుదురో వార్ు బాబా కృప్వలా సంతోషముతో నుండెదర్ు. ఈ వాడ చ్ాల ప్ురాత్నమెైనద్ర. కావున మరామత్ుత నకు సిదథముగా నుండెను. త్గిన మార్ుపలు, మరామత్ుత లు సంసాథ నమువార్ు చ్ేసిరి. కొనిా సంవత్సర్ముల ప్ిముట ఇంకొకటి ద్ీక్షలత్ వాడాయను ప్రర్ుతో కటిటరి. నాాయవాద్ర కాకాసాహెబు ద్ీక్షలత్ ఇంగ్ాండుకు బో యిెను. అచచట రైలు ప్రమాదమున కాలుకుంటలప్డెను. అద్ర యిెంత్ ప్రయత్తాంచినను బాగ్ు కాలేదు. త్న సరాహిత్ుడగ్ు నానా సాహెబు చ్ాంద్ోర్కర్ు షిరిడీ సాయిబాబాను దరిశంచమని సలహా యిచ్ెచను. 1909వ సంవత్సర్మున కాకా బాబావదాకు బో యి కాలు కుంటిత్నము కనా త్న మనసుసలోని కుంటిత్నమును తీసివేయుమని బాబాను ప్ార రిథంచ్ెను. బాబా దర్శనమాత్రమున అమతానందభరిత్ుడెై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. త్నకొర్కును, ఇత్ర్భకుత లకును ప్నిక్ వచుచనటలా ఒక వాడను