340 నాగ్ప్ూర్ులో మెటిరక్ వర్కు చద్రవెను. బ ంబాయి విలసన్, ఎలిఫన్ సటన్ కాలేజీలలో చద్రవి 1883లో ప్టటభదుర డయిెాను. నాాయవాద్ర ప్రీక్షలో కూడ ఉతీతర్ుణ డెై లిటిల్ అండు కంప్నీలో కొలువునకు చ్ేరను. త్ుదకు త్న సంత్నాాయవాదుల కంప్నీ ప్టలట కొనెను. 1909క్ ముందు సాయిబాబా ప్రర్ు కాకాసాహెబు ద్ీక్షలత్ కు తెలియదు. అటలప్ిముట వార్ు బాబాకు గొప్ప భకుత లెైరి. ఒకానొకప్ుపడు లొనావాా లో నునాప్ుపడు, త్న ప్ాత్సరాహిత్ుడగ్ు నానాసాహెబు చ్ాంద్ోర్కర్ ను జూచ్ెను. ఇదార్ును కలిసియిేవో విషయములు మాటాా డుకొనిరి. కాకాసాహెబు తాను లండనులో రైలుబండల ఎకుకచుండగా కాలుజారిప్డలన యప్ాయమునుగ్ూరిచ వరిణంచ్ెను. వందలకొలద్ర ఔషధములు ద్ానిని నయము చ్ేయలేకప్ో యిెను. కాలు నొప్ిపయు, కుంటిత్నమును ప్ో వలెననాచ్ో, అత్డు సదుగ ర్ువగ్ు సాయివదాకు ప్ో వలెనని నానాసాహెబు సలహా నిచ్ెచను. సాయిబాబా విషయమెై ప్ూరిత వృతాత ంత్మును విశ్దప్ర్చ్ెను. సాయిబాబా "నా భకుత ని సప్తసముదరముల మీద నుంచిగ్ూడ ప్ిచుచక కాలిక్ ద్ార్ముకటిట యిాడలచనటలా లాగ్ుకొని వచ్ెచదను." అను వాగాా నమును, ఒకవేళ్ వాడు త్నవాడు కానిచ్ో వాడు త్నచ్ే నాకరిషంప్బడడనియు, వాడు త్న దర్శనమే చ్ేయలేడనియు బాబా చ్ెప్ిపన సంగ్త్త తెలియజవసను. ఇదంత్యు విని కాకాసాహెబు సంత్సించి, "సాయిబాబా వదాకుప్ో యి, వారిని దరిశంచి కాలుయొకక కుంటిత్నమునకంటె నా మనసుసయొకక కుంటిత్నమును బాగ్ుచ్ేసి శాశ్ేత్మెైన యానందమును కలుగ్జవయమని వేడుకొనెద"నని నానాసాహెబుతో చ్ెప్పను. కొంత్కాలము ప్ిముట కాకాసాహెబు అహమద్ నగ్ర్ వెళళళను. బ ంబాయి లెజ్జస్ లేటివ్ కౌనిసల్ లో వోటాకై సరాా ర్ కాకాసాహెబు మరికర్ యింటిలో ద్రగను. కాకాసాహెబు మరీకర్ కొడుకు బాలాసాహెబు మరీకర్. వీర్ు కోప్ర్ గాం కు మామలత్ుద్ార్ు. వీర్ు కూడ గ్ుఱ్ఱప్ు ప్రదర్శన సందర్ుములో అహమద్ నగ్ర్ు వచిచ యుండలరి. ఎలక్షను ప్ూరితయిెైన ప్ిముట కాకాసాహెబు షిరిడీక్ ప్ో వ నిశ్చయించు కొనెను. మరీకర్ త్ండీరకొడుకులు వీరిని ఎవరివెంట షిరిడీక్ ప్ంప్వలెనాయని యాలోచించుచుండలరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహాేనించుటకు సిదధప్డుచుండెను. ఆహమద్ నగ్ర్ులో నునా శాామా మామగార్ు త్న భార్ా ఆరోగ్ాము బాగా లేదనియు, శాామాను త్న భార్ాతో గ్ూడ రావలసినదనియు టెలిగాీ మ్ యిచిచరి. బాబా