346 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ఏబదియొకటవ అధాాయము సత్చరిత్రములోని 52, 53 అధ్ాాయములిందు 51వ అధ్ాాయముగా ప్రిగ్ణించవలెను. తుదిపలుకు ఇద్రయిే చివరి అధ్ాాయము. ఇందు హేమడ్ ప్ంత్ు ఉప్సంహార్వాకాములు వార సను. ప్తఠికతో విషయసూచిక నిచుచనటలా వాగాా నము చ్ేసను. కాని యద్ర హేమడ్ ప్ంత్ు కాగిత్ములలో ద్ర్కలేదు. కావున ద్ానిని బాబా యొకక గొప్ప భకుత డగ్ు బి. వి. ద్ేవు (ఠాణా వాసి, ఉద్ోాగ్మును విర్మంచుకొనిన మామలత్ద్ార్ు) కూరచను. ప్రత్త అధ్ాాయప్ార ర్ంభమున ద్ానిలోని యంశ్ములను ఇచుచటచ్ే విషయసూచిక యనవసర్ము. కాబటిట ద్ీనినే త్ుద్రప్లుకుగా భావించ్ెదము. ఈ అధ్ాాయమును సవరించుటకు, ప్రచురించుటకు ప్ంప్ుసరిక్ ద్ేవుగారిక్ ఇద్ర ప్ూరితగా వార సియునాటలా కనబడలేదు. అచచటచచట చ్ేత్త వార త్ను బో లుచకొనుటగ్ూడ కషటముగా నుండెను. కాని యదంత్యు నునాదునాటలా గా ప్రచురింప్వలసి వచ్ెచను. అందు చ్ెప్ిపన ముఖ్ావిషయములు ఈ ద్రగ్ువ కుా ప్తముగా జప్పబడలనవి. సదుగ రు సాయియొకక గొపపదనము శ్రీ సాయి సమర్ుథ నకు సాషాు ంగ్నమసాకర్ము చ్ేసి వారి యాశ్ీయమును ప్ంద్ెదము. వార్ు జీవజంత్ువులయందును, జీవములేని వసుత వులయందు కూడ వాాప్ించియునాార్ు. వార్ు సతంభము మొదలు ప్ర్బరహుసేర్ూప్మువర్కు కొండలు, ఇండుా , మేడలు, ఆకాశ్ము మొదలుగాగ్లవాని యనిాటియందు వాాప్ించియునాార్ు. జీవరాశియందంత్టను కూడ వాాప్ించియునాార్ు. భకుత లందర్ు వారిక్ సమానమే. వారిక్ మానావమానములు లేవు. వారిక్షటమెైనవి యయిషటమయినవియు లేవు. వారినే జాప్ితయందుంచుకొని వారి శ్ర్ణు ప్ంద్రనచ్ో వార్ు మన కోరికలనిాటిని నెర్వేరిచ మనము జీవిత్ప్ర్మావధ్రని ప్ందునటలా చ్ేసదర్ు. ఈ సంసార్మనే మహాసముదరమును ద్ాటలట మహాకషటము. విషయసుఖ్ములనెడు కర్టములు