Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

62 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ఏడవ అధాాయము అదుుతావతార్ము; సాయిబాబా వెైఖ్రి; వారి యోగాభాాసము; వారి సరాేంత్రాామత్ేము; కుషుు భకుత ని సరవ; ఖ్ాప్రవేకొడుకు ప్రాగ్ు సంగ్త్త; ప్ండరీప్ుర్ము ప్ో వుట. అదుుతావతారము సాయిబాబాకు యోగాభాాసము లనిాయు తెలిసియుండెను. షణాుర్గములందును బాబా ఆరితేరినవార్ు. అందులో కొనిా ధ్ౌత్త, ఖ్ండయోగ్ము, సమాధ్ర మొదలగ్ునవి. ధ్ౌత్త యనగా 3 అంగ్ుళ్ముల వెడలుప, 22 1/2 అడుగ్ుల ప్ డవుగ్ల త్డలగ్ుడేతో కడుప్ును లోప్ల శుభరప్ర్చుట. ఖ్ండయోగ్మనగా శ్రీరావయములనిాయు విడద్ీసి త్తరిగి కలుప్ుట. బాబా హిందువనాచ్ో వార్ు మహముద్ీయ దుసుత లతో నుండెడలవార్ు. మహముద్ీయుడనాచ్ో హిందూమతాచ్ార్ సంప్నుాడుగ్ గానిపంచుచుండెను. బాబా శాసోతర కతముగ్ హిందువుల శ్రీరామనవమ యుత్సవమును జర్ుప్ుచుండెను. అద్ే కాలమందు మహముద్ీయుల చందనోత్సవము జర్ుప్ుటకు అనుమత్తంచ్ెను. ఈ యుత్సవసమయమందు కుసతతలను ప్ోర త్సహించుచుండువార్ు. గలిచినవారిక్ బహుమత్ులిచుచవార్ు. గోకులాషటమనాడు "గోప్ాల్ కాలా" యుత్సవము జరిప్ించుచుండెను. ఈదుల్ ఫిత్ర్ ప్ండుగ్నాడు మహముద్ీయులచ్ే మసతదులో నమాజు చ్ేయించుచుండెడలవార్ు. మోహర్ీం ప్ండుగ్కు కొంత్మంద్ర మహముద్ీయులు మసతదులో తాజీయా లేక తాబూత్ు నిలిప కొనిా ద్రనములు ద్ాని నచచట నుంచినప్ిముట గాీ మములో నూరవగించ్ెదమనిరి. నాలుగ్ు ద్రనములవర్కు మసతదులో తాబూత్ు నుంచుటకు బాబా సముత్తంచి యయిదవనాడు నిరిేచ్ార్ముగ్ ఏ సంశ్యము లేక ద్ానిని తానే

Pages Overview