123 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము (మూడవ రోజు పారాయణ - శ్నివారము) 16, 17 అధాాయములు బరహుజాా నమును త్ేర్గా సంప్ాద్రంచుట గ్త్ అధ్ాాయములో చ్ోలకర్ు త్న మొర కుక నెటలా చ్ెలిాంచ్ెనో బాబా ద్ాని నెటలా ఆమోద్రంచ్ెనో చ్ెప్ిపత్తమ. ఆ కథలో ఏ కొంచమెైనను భక్త ప్రరమలతో నిచిచనద్ానిని ఆమోద్రంచ్ెదననియు గ్ర్ేముతోను, అహంకార్ముతోను, ఇచిచన ద్ానిని త్తర్సకరించ్ెదననియు బాబా నిర్ూప్ించ్ెను. బాబా ప్ూర్ణ సత్తచద్ానంద సేర్ూప్ుడగ్ుటచ్ే కవవలం బాహాత్ంత్ును లక్షాప్టేటవార్ు కార్ు. ఎవరైన భక్త ప్రరమలతో నేద్ెైన సమరిపంచినచ్ో మక్కలి సంతోషముతో ఆత్రముతో ద్ానిని ప్ుచుచకొనెడలవార్ు. నిజముగా సదుగ ర్ుసాయికంటె నుద్ార్సేభావులు, దయార్ార హృదయులు లేర్ు. కోరికలు నెర్వేర్ుచ చింతామణి, కలపత్ర్ువు, వారిక్ సమానము కావు. మనము కోరినద్ెలా నిచుచ కామధ్ేనువు కూడ బాబాతో సమానము కాదు. ఏలన, యవి మనము కోర్ునవి మాత్రమే యిచుచను. కాని సదుగ ర్ువు అచింత్ాము అనుప్లభామునెైన ఆత్ుసాక్షాతాకర్మును ప్రసాద్రంచును. ఒకనాడక ధనికుడు సాయిబాబా వదాకు వచిచ బరహుజాా నమును ప్రసాద్రంచుమని బత్తమాలెను. ఆ కథ యిచచట చ్ెప్ుపదును. సకలెైశ్ేర్ాముల ననుభవించుచునా ధనికు డకడుండెను. అత్డు ఇండాను, ధనమును, ప్ లమును, తోటలను సంప్ాద్రంచ్ెను. వాని కనేక మంద్ర సరవకు లుండెడలవార్ు. బాబా కీరిత వాని చ్ెవుల ప్డగ్నే షిరిడీక్ ప్ో యి బాబా ప్ాదములప్ై బడల బరహుజాా నమును ప్రసాద్రంచుమని బాబాను వేడుకొనెదనని త్న సరాహిత్ునితో చ్ెప్పను. సరాహిత్ుడలటానెను. "బరహుజాా నమును సంప్ాద్రంచుట సులభమెైనప్ని గాదు.