289 ఓెం శ్రీ సాయిబాబా జీవితచరితరము నలుబదియొకటవ అధాాయము 1. చిత్రప్టము యొకక వృతాత ంత్ము, 2. గ్ుడేప్రలికలను ద్ంగిలించుట, 3. జాా నేశ్ేరి ప్ారాయణము. గ్త్ అధ్ాాయములో చ్ెప్ిపన ప్రకార్ము ఈ ఆధ్ాాయములో చిత్రప్టముయొకక వృతాత ంత్మును జప్పదము. గ్త్ ఆధ్ాాయములోని విషయము జరిగిన 9 సంవత్సర్ముల త్దుప్రి అలీ మహముద్ హేమదపంత్ును కలిసి ఈ ద్రగ్ువ కథ నత్నిక్ జప్పను. యొకనాడు బ ంబాయి వీధులలో బ వునప్ుడు, వీధ్రలో త్తరిగి యముువానివదా అలీమహముద్ సాయిబాబా ప్టమును కొనెను. ద్ానిక్ చటరము కటిటంచి, త్న బాంద్ార యింటిలో గోడకు వేరలాడ వేసను. యత్డు బాబాను ప్రమంచుటచ్ే ప్రత్తరోజు చిత్రప్టము దర్శనము చ్ేయుచుండెను. హేమడపంత్ుకు ఆ ప్టమచుచటకు 2 (౨) నెలల ముందు యత్డు కాలుమీద కుర్ుప్ులేచి బాధప్డుచుండెను. ద్ానిక్ శ్సతిచిక్త్స జరిగను. అప్ుపడత్డు బ ంబాయిలోనునా త్న బావమరిద్ర యగ్ు నూర్ మహముద్ ప్తర్ భాయి యింటిలో ప్డలయుండెను. బాంద్ార లో త్న యిలుా మూడుమాసములవర్కు మూయబడలయుండెను. యకకడ యిెవేర్ును లేకుండలరి. అచచట ప్రసిద్రధజంద్రన అబుా ల్ ర్హిమాన్ బాబా, మౌలానాసాహెబు మహముద్ హుసరను, సాయిబాబా, తాజుద్రాన్ బాబా మొదలగ్ు (సజీవ) యోగ్ుల ప్టము లుండెను. వానిని కూడ కాలచకీము విడువలేదు అత్డు వాాధ్రతో బాధప్డుచు బ ంబాయిలో నుండెను. బాంద్ార లో యా ప్టములేల బాధప్డవలెను? ప్టములకు గ్ూడ చ్ావుప్ుటలట క లునాటలా ండెను. ప్టములనిాయు వాని వాని యదృషటము లనుభవించ్ెను గాని సాయిబాబా ప్టము మాత్రము యా కాలచకీమును త్ప్ిపంచుకొనెను.