100 సలవుప్ంద్ెను. అద్ర కొనిా నెలలవర్కు సాగను. నలుగ్ుర్ు మెజ్జసరటరటలలు ద్ానిని విచ్ారించిరి. త్ుటటత్ుదకు ధుమాళ్ ద్ానిని గలిచ్ెను. అత్ని కక్షలద్ార్ు విడుదలయిెాను. నిమోనకర్ భ్ారా నిమోను గాీ మము వత్నుద్ార్ును, గౌర్వమెజ్జసరటరటలను అగ్ు నానా సాహెబు నిమోనకర్ు, షిరిడీలో త్న భార్ాతో నుండెను. ఆ దంప్త్ులు త్మ కాలమంత్యు మసతదులోనే గ్డుప్ుచు బాబాసరవ చ్ేయుచుండలరి. బేలాప్ూర్ులోనునా వారి కుమార్ుడు జబుుప్డెను. బేలాప్ూర్ ప్ో యి బాలుని, అచటి బంధువులను జూచి, యకకడ కొనిాద్రనములుండవలెనని త్లిా నిశ్చయించు కొనెను. కాని ఆ మర్ుసటిద్రనమే త్తరిగి రావలెనని భర్త చ్ెప్పను. ఆమె సంద్రగ్ధములో ప్డెను. ఆమెకు ఏమ చ్ేయుటకు తోచలేదు. ఆమె ద్ెైవము శ్రీ సాయినాథుడే యామెకు సహాయప్డెను. బేలాప్ూర్ుకు ప్ో వుటకుముందు ఆమె బాబా దర్శనమునకై వెళళళను. అప్ుపడు బాబా సాఠవాడ ముందర్ నానాసాహెబు మొదలగ్ు వారితోనుండెను. ఆమె బాబా వదాకు ప్ో యి సాషాట ంగ్ నమసాకర్ములు చ్ేసి బేలాప్ూర్ు ప్ో వుటకు ఆజా నిముని వేడుకొనెను. బాబా యిటలా చ్ెప్పను. "వెళ్ళళము, ఆలసాము చ్ేయకుము, ప్రశాంత్ముగా, నెముద్రగా బేలాప్ూర్ులో సుఖ్ముగా నాలుగ్ుద్రనము లుండుము; నీ బంధువు లందరిని చూచిన ప్ిముట షిరిడీక్ ర్ముు." బాబా మాటలెంత్ సమయానుకూలముగ్ నుండెనో గ్మనించుడు. నానాసాహెబు ఆద్ేశ్మును బాబా ఆజా ర్దుా చ్ేసను. నాసిక్ నివాసియగు ములేశాసి్ి ములేశాసితి యాచ్ార్ముగ్ల బార హుణుడు. ఆయన నాసిక్ వాసి. ఆయన ఆర్ుశాసతిములను చద్రవిరి. ఆయనకు జోాత్తషాము, సాముద్రరకము కూడ బాగ్ుగ్ తెలియును. అత్డు నాగ్ప్ూర్ు కోటీశ్ేర్ుడగ్ు బాప్ు సాహెబు బుటీటని కలిసికొనుటకు షిరిడీ వచ్ెచను. బుటీటని చూచిన ప్ిదప్ బాబా దర్శనముకై మసతదుకు ప్ో యిెను. బాబా త్న డబుుతో మామడలప్ండాను, కొనిా ఫలహార్ప్ు వసుత వులను కొని మసతదులోనునా వార్ందరిక్ ప్ంచి ప్టలట చుండెను. బాబా చిత్రముగా మామడలప్ండును అనిా వెైప్ుల నొకుకచుండెను. ద్ానిని త్తనువార్ు నోటబెటలట కొని చప్పరించగానే ర్సమంత్యు నోటిలోనిక్ బో యి తొకక, టెంక వెంటనే