148 సదుగ రువే బో ధిెంచుటకు యోగాత, సమరథత గలవారు ఈ యుప్నిషత్ుత వేదముల యొకక సారాంశ్ము. ఇద్ర యాత్ుసాక్షాతాకర్మునకు సంబంధ్రంచిన శాసతిము. ఇద్ర జనన మర్ణములనే బంధములను తెగ్గొటలట ఆయుధము లేద్ా కత్తత. ఇద్ర మనకు మోక్షమును ప్రసాద్రంచును. కనుక నెవర్యితే యాత్ుసాక్షాతాకర్ము ప్ంద్రయునాారో యటిటవారవ ఈ ఉప్నిషత్ుత లోని అసలు సంగ్త్ులు చ్ెప్ప గ్లర్ని అత్డు భావించ్ెను. ఎవర్ును ద్ీనిక్ త్గిన సమాధ్ానము నివేనప్ుడు ద్ాసుగ్ణు సాయిబాబా సలహా ప్ంద నిశ్చయించుకొనెను. అవకాశ్ము ద్రిక్నప్ుపడు షిరిడీక్ ప్ో యి సాయిబాబాను కలిసి, వారి ప్ాదములకు నమసకరించి ఈశావాసో ాప్నిషత్ుత లోని కషటముల జప్ిప, సరియిెైన యర్థము చ్ెప్ుపమని వారిని వేడుకొనెను. సాయిబాబా యాశ్రర్ేద్రంచి యిటానెను. “నీవు తొందర్ ప్డవదుా . ఆ విషయములో నెటిట కషటము లేదు. కాకాసాహెబు ద్ీక్షలత్ుని ప్నిప్ిలా త్తర్ుగ్ుప్రయాణములో నీ సంద్ేహమును విలీప్ారవాలో తీర్ుచను.” అప్ుపడకకడ నునా వార్ు ద్ీనిని విని, బాబా త్మాషా చ్ేయుచునాార్ని యనుకొనిరి. భాషాజాా నములేని ప్నిప్ిలా ఈ విషయమెటలా చ్ెప్పగ్ల దనిరి. కాని ద్ాసుగ్ణు ఇటానుకొనలేదు. బాబా ప్లుకులు బరహువాకుక లనుకొనెను. కాకా యొకక పనిప్ిలా బాబా మాటలందు ప్ూరిత విశాేసముంచి, ద్ాసుగ్ణు షిరిడీ విడలచి విలీప్ారవా చ్ేరి కాకాసాహెబు ద్ీక్షలత్ు ఇంటిలో బసచ్ేసను. ఆ మర్ుసటిద్రన ముదయము ద్ాసుగ్ణు నిదరనుంచి లేవగ్నే యొక బీదప్ిలా చకకనిప్ాటను మక్కలి మనోహర్ముగా ప్ాడుచుండెను. ఆ ప్ాటలోని విషయము యిెఱ్ఱచీర్ వర్ణనము. అద్ర చ్ాల బాగ్ుండెననియు, ద్ాని కుటలట ప్ని చకకగా నుండెననియు ద్ాని యంచులు చివర్లు చ్ాల సుందర్ముగా నుండెననియు ప్ాడుచుండెను. ఆమె చినాప్ిలా, ఆమె చింక్గ్ుడేను కటలట కొని ప్ాత్రలు తోముచుండెను. ఆమె ప్రదరికము ఆమె సంతోషభావమును గాంచి, ద్ాసుగ్ణు ఆమెప్ై జాలిగొనెను. ఆమర్ుసటిద్రనము రావు బహదార్ యమ్. వి. ప్రధ్ాన్ త్నకు ద్ోవత్ులచ్ావు లివేగ్, ఆ ప్రదప్ిలాకు చినా చీర్నిముని చ్ెప్పను. రావుబహదుా ర్ యొక మంచి చినా చీర్ను కొని యామెకు బహుకరించ్ెను. ఆకలితో నునావారిక్ విందు భోజనము ద్రిక్నటలా ఆమె యమతానందప్ర్వశురాలయిెాను. ఆ మర్ుసటిద్రన మామె యా కొీత్తచీర్ను