86 షిరిడీలో బాబా నివాసము - వారి జనమతేది బాబాయొకక త్లిాదండుర లగ్ురించి గాని, వారి సరియిెైన జనుతేద్ీగాని యిెవరికీ తెలియదు. వార్ు షిరిడీలో నుండుటనుబటిట ద్ానిని సుమార్ుగా నిశ్చయింప్వచుచను. బాబా 16 యిేండా వయసుసన షిరిడీ వచిచ మూడు సంవత్సర్ములు మాత్ర మచట నుండలరి. హఠాత్ుత గా అచట నుండల అదృశుాలెై ప్ో యిరి. కొంత్కాలము ప్ిముట నెైజాము రాజాములోని ఔర్ంగాబాదుకు సమీప్మున గ్నిప్ించిరి. 20 సంవత్సర్ముల ప్ార యమున చ్ాంద్ ప్ాటీలు ప్ండలా గ్ుంప్ుతో షిరిడీ చ్ేరిరి. అప్పటినుంచి 60 సంప్త్సర్ములు షిరిడీవదలక యచచటనే యుండలరి. అటల ప్ిముట 1918వ సంప్త్సర్ములో మహాసమాధ్ర చ్ెంద్రరి. ద్ీనిని బటిట బాబా సుమార్ు 1838వ సంవత్సర్ ప్ార ంత్ములందు జనిుంచియుందుర్ని భావింప్వచుచను. బాబా లక్షాము, వారి బో ధలు 17వ శ్తాబధములో రామద్ాసను యోగిప్ుంగ్వుడు (1608-81) వరిధలెా ను. గో బార హుణులను మహముద్ీయులనుండల ర్క్షలంచు లక్షామును వార్ు చకకగ్ నిర్ేరితంచిరి. వార్ు గ్త్తంచిన 200 ఏండా ప్ిముట హిందువులకు మహముద్ీయులకు త్తరిగి వెైర్ము ప్రబలెను. వీరిక్ సరాహము కుదుర్ుచటకవ సాయిబాబా అవత్రించ్ెను. ఎలాప్ుపడు వార్ు ఈ ద్రగ్ువ సలహా ఇచ్ెచడలవార్ు. "హిందువుల ద్ెైవమగ్ు శ్రీరాముడును, మహముద్ీయులద్ెైవమగ్ు ర్హీమును ఒకకరవ. వారిర్ువురిమధా యిేమీ భేదములేదు. అటాయినప్ుపడు వారి భకుత లు వారిలో వార్ు కలహమాడుట యిెందులకు? ఓ అజాా నులారా! చ్ేత్ులు-చ్ేత్ులు కలిప్ి రండు జాత్ులును కలిసిమెలిసి యుండుడు. బుద్రధతో ప్రవరితంప్ుడు. జాతీయ ఐకమత్ామును సమకూర్ుచడు. వివాదమువలాగాని, ఘర్షణవలాగాని ప్రయోజనములేదు. అందుచ్ే వివాదము విడువుడు. ఇత్ర్ులతో ప్ో టీ ప్డకుడు. మీయొకక వృద్రధని, మేలును చూచుకొనుడు. భగ్వంత్ుడు మముు ర్క్షలంచును. యోగ్ము, తాాగ్ము, త్ప్సుస, జాా నము మోక్షమునకు మార్గములు. వీనిలో నేద్ెైన అవలంబించి మోక్షమును సంప్ాద్రంచనిచ్ో మీ జీవిత్ము వార్థము. ఎవరైవ మీకు కీడుచ్ేసినచ్ో, ప్రత్ుాప్కార్ము చ్ేయకుడు. ఇత్ర్ులకొర్కు మీరవమెైన చ్ేయగ్లిగినచ్ో నెలాప్ుపడు మేలు మాత్రమే చ్ేయుడు." సంగ్ీహముగా ఇద్రయిే బాబా యొకక బో ధ. ఇద్ర యిహమునకు ప్ర్మునకు కూడ ప్నిక్వచుచను.