213 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ముపపదవ అధాాయము షిరిడీక్ లాగుట 1. వాణినినాసి కాకాజీ వెైదా, 2. బ ంబాయి నివాసి ప్ంజాబి రామలాల్. ఈ అధ్ాాయములో బాబా షిరిడీక్ ఈడలచన యిదార్ుభకుత ల వృతాత ంత్ము చ్ెప్ుపకొందుము. పరసా్ వన దయామయుడు, భకతవత్సలుడునగ్ు శ్రీ సాయిక్ నమసాకర్ము. వార్ు దర్శనమాత్రమునే భవసాగ్ర్మును త్రింప్జవసి మన ఆప్దలను బాప్దర్ు. వార్ు నిర్ుగ ణసేర్ూప్ులెైనను, భకుత లు కోర్ుటచ్ే సగ్ుణ సేర్ూప్ము వహించిరి. భకుత ల కాత్ుసాక్షాతాకర్ము కలిగించుటే యోగ్ుల కర్తవాము. అద్ర యోగీశ్ేర్ుడెైన సాయినాథునకు ముఖ్ాత్మ మెైనద్ర, త్ప్పనిసరి యిెైనద్ర. వారి ప్ాదముల నాశ్ీయించిన వారి ప్ాప్ము లెలా నశించును. అటిటవారి ప్రగ్త్త నిశ్చయము. వారి ప్ాదములు సురించుచు ప్ుణాక్షవత్రములనుండల బార హుణులు వచిచ వారి సనిాధ్రలో వేదశాసతిములు ప్ారాయణ చ్ేసి, గాయతీరమంత్రమును జప్ించ్ెదర్ు. దుర్ులులము, ప్ుణాహీనుల మగ్ుటచ్ే భక్త యనగా నేమో మనకు ద్ెలియదు. మనక్ంత్ మాత్రము తెలియును, ఇత్ర్ులు మనలను విడలచి ప్టలట నప్పటిక్ సాయి మాత్రము మనలను విడువర్ు. వారి కృప్కు ప్ాత్ుర లెైనవార్ు కావలసినంత్ శ్క్త, జాా నము, నితాానిత్ావివేకములను ప్ంద్ెదర్ు. భకుత ల కోరికలను ప్ూరితగా గ్ీహించి సాయి వానిని నెర్వేర్ుచను. అందుచ్ేత్ ఎవరిక్ కావలసినవి వార్ు ప్ంద్ర, కృత్జాత్తో నుండెదర్ు. కాని మేము వారిక్ సాషాట ంగ్నమసాకర్ము చ్ేసి, వేడు కొనెదము. మా