43 నిరిుంచ్ెను. 10-12-1910వ తారీఖ్ున ఈ వాడా కటలట టకు ప్ునాద్ర వేసిరి. ఆనాడే రండు ముఖ్ామెైన సంఘటనలు జరిగను. (1) ద్ాద్ాసాహెబు ఖ్ాప్రవేకు త్న ఇంటిక్ బో వుటకు బాబా సముత్త ద్రికను. (2) చ్ావడలలో రాత్తర హార్త్త ప్ార ర్ంభమయిెాను. ద్ీక్షలత్ వాడా ప్ూరిత కాగానే 1911వ సంవత్సర్ములో శ్రీరామ నవమ సమయమందు శాసోతర కతముగా గ్ృహప్రవేశ్ము జరిప్ిరి. త్ర్ువాత్ కోటీశ్ేర్ుడును నాగ్ప్ూర్ు నివాసియగ్ు బుటీట మరియొక ప్దారాత్తమేడను నిరిుంచ్ెను. చ్ాల దరవాము ద్ీనికొర్కు వెచిచంచ్ెను. దరవామంత్యు ద్ానికై సవాముగా వినియోగ్ప్డెను. ఏలయన బాబాగారి భౌత్తకశ్రీర్మందులో సమాధ్రచ్ేయబడలనద్ర. ద్ీనినే సమాధ్రమంద్రర్మందుర్ు. ఈ సథలములో మొటటమొదట ప్ూలతోటయుండెను. ఆ తోటలో బాబాయిే తోటమాలిగా మొకకలకు నీళ్ళా ప్ో యుట మొదలగ్ునవి చ్ేసడలవార్ు. ఇటలా మూడు వాడాలు (వసత్త గ్ృహములు) కటటబడెను. అంత్కుముంద్రచచట నొకక వసత్తగ్ృహము కూడ లేకుండెను. అనిాటికంటె సాఠవవాడ చ్ాలా ఉప్కరించుచుండెను. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః నాలుగ్వ అధ్ాాయము సంప్ూర్ణము.