290 అద్ెటలా త్ప్ిపంచుకొనగ్లిగనో నాక్ంత్వర్కు చ్ెప్పలేరైరి. ద్ీనిని బటిట సాయిబాబా సరాేంత్రాామ యనియు, సర్ేవాాప్ి యనియు ననంత్ శ్కుత డనియు ద్ెలియుచునాద్ర. అనేక సంవత్సర్ముల క్ీందట యోగియగ్ు అబుా ల్ ర్హిమాన్ బాబా యొకక చినా ప్టమును మహముద్ హుసరన్ తారియా వదా సంప్ాద్రంచ్ెను. ద్ానిని త్న బావమరిద్రయగ్ు నూర్ మహముద్ ప్తర్ భాయిక్ యిచ్ెచను. అద్ర యత్ని టేబిల్ లో 8 (౮) సంవత్సర్ములు ప్డలయుండెను. యొకనాడు అత్డు జూచ్ెను. అత్డు ద్ానిని ఫో టోగాీ ఫర్ దగ్గర్కు ద్ీసికొనిప్ో యి సజీవప్రమాణమంత్ ప్దాద్రగా చ్ేయించి ద్ాని ప్రత్ులను త్న బంధువులకు, సరాహిత్ులకు ప్ంచిప్టెటను. అందులో నొకటి అలీ మహముద్ క్చ్ెచను. ద్ాని నత్డు త్న బాంద్ార యింటిలో బెటెటను. నూర్ మహముద్, అబుా ల్ ర్హిమాన్ గారి శిషుాడు. గ్ుర్ువు నిండు దరాుర్ులో నుండగా నత్డు గ్ుర్ువుగారిక్ ద్ీనిని కానుకగా నిచుచటకు ప్ో గా వార్ు మక్కలి కోప్ించి కొటటబో యి నూర్ మహముదు నచటనుండల త్రిమ వేసిరి. యత్డు మగ్ుల విచ్ార్ప్డల చీకాకు ప్ంద్ెను. త్న దరవామంత్యు నషటప్డుటయిేగాక గ్ుర్ువుగారి కోప్మునకు, అసంత్ుషిటక్ కార్ణమాయిెనుగ్ద్ా యని చింత్తంచ్ెను. విగ్ీహారాధన గ్ుర్ువుగారిక్ యిషటము లేకుండెను. యా ప్టమును అప్ లో బందర్ుకు తీసుకొని బో యి, యొక ప్డవను అద్ెాకు గ్టిటంచుకొని సముదరములోనిక్ బో యి, ద్ాని నకకడ నీళ్ళలో ముంచివేసను. త్న బంధువుల వదానుంచి సరాహిత్ుల వదానుంచి ప్టములను ద్ెప్ిపంచి (6 (౬) ప్టములు) వానినికూడ బాంద్ార సముదరములో ముంచ్ెను. యా సమయమున అలీమహముద్ త్న బావమరిద్ర యింటిలో యుండెను. యోగ్ుల ప్టములను సముదరములో ప్డవెైచినచ్ో త్న వాాధ్ర కుదుర్ునని బావమర్ద్ర జప్పను. యిద్ర విని అలీ మహముద్ త్న మేనేజర్ ను బాంద్ార యింటిక్ బంప్ి యకకడునా ప్టముల ననిాంటిని సముదరములో బడలవేయించ్ెను. రండునెలల ప్ిముట అలీ మహముద్ త్న యింటిక్ త్తరిగి రాగా బాబాప్టము యిెప్పటివలె గోడమీదనుండుట గ్మనించి యాశ్చర్ాప్డెను. త్న మేనేజర్ ప్టములనిా ద్ీసివెైచి బాబా ప్టము నెటలా మర్చ్ెనో యత్నికవ తెలియకుండెను. వెంటనే ద్ానిని తీసి బీర్ువాలో ద్ాచ్ెను. లేకునా త్న బావగార్ు ద్ానిని జూచినచ్ో ద్ానిని గ్ూడా నాశ్నము చ్ేయునని భయప్డెను. ద్ాని నెవేరి క్వేవలెను? ద్ాని నెవర్ు జాగ్ీత్త