51 ప్శాచతాత ప్ప్డలరి; క్షమాప్ణ కోరిరి. బాబా వారిని క్షమంచ్ెను. ఇక మీదట సత్్రవర్తనమలవర్చుకొనుడని ప్ంప్ను. జౌహర్ అలీ యను కపటగురువు ప్ైన వివరించిన కుసతత జరిగిన యయిద్ేండా త్ర్ువాత్ అహమదునగ్ర్ు నుంచి జౌహర్ అలీ యను ఫకీరొకడు శిషుాలతో ర్హాతా వచ్ెచను. వీర్భదరమంద్రర్మునకు సమీప్మున నునా సథలములో ద్రగను. ఆ ఫకీర్ు బాగా చదువుకొనావాడు; ఖ్ురానంత్యు వలిాంచగ్లడు, మధుర్భాషణుడు. ఆ యూరిలోని భకుత లు వచిచ వానిని సనాునించుచు గౌర్వముతో చూచుచుండెడలవార్ు. వారి సహాయముతో వీర్భదర మంద్రర్మునకు దగ్గర్గా "ఈద్ గా" యను గోడను నిరిుంచుటకు ప్ూనుకొనెను. ఈదుల్ ఫిత్ర్ అను ప్ండుగ్నాడు మహముద్ీయులు నిలుచుకొని ప్ార రిథంచు గోడయిే ఈద్ గా. ఈ విషయములో కొటాా ట జరిగి జౌహర్ అలీ ర్హతా విడలచి, షిరిడీలో బాబాతో మసతదునందుండెను ప్రజలు వాని తీప్ిమాటలకు మోసప్ో యిరి. అత్డు బాబాను త్న శిషుాడని చ్ెప్ుపవాడు. బాబా యందుల కడుే చ్ెప్పక చ్ేలాగ్ నుండుటకు సముత్తంచ్ెను. గ్ుర్ువును శిషుాడును ర్హతాకు ప్ో యి యచచట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గ్ుర్ువునకు చ్ేలా శ్క్త యిేమయు తెలియకుండెను. కాని చ్ేలాకు గ్ుర్ువుయొకక లోప్ములు బాగా తెలియును. అయినప్పటిక్ వాని నెప్ుపడు అగౌర్వించలేదు. వాని ప్నులనిాయు చకకగా నెర్వేర్ుచచుండెడలవార్ు. అప్ుపడప్ుపడు షిరిడీక్ ఇర్ువుర్ు వచిచ ప్ో వుచుండెడలవార్ు. కాని షిరిడీ ప్రజలకు బాబా అధ్రకముగా ర్హాతాలో నుండుట ఎంత్మాత్ర మషటములేదు. అందుచ్ే వార్ందర్ు కలసి ర్హాతానుంచి సాయిబాబాను షిరిడీక్ తెచుచటకు ప్ో యిరి. వార్ు ర్హాతాలో బాబాను ఈద్ గా వదా చూచి బాబాను త్తరిగి షిరిడీ తీసికొనిప్ో వుటకై వచిచనామని చ్ెప్ిపరి. ఫకీర్ు ముకోకప్ి; చ్ెడేవాడు. త్నను విడలచిప్టటడు గ్నుక ఫకీర్ు వచుచలోప్ల వార్ు త్నయందు ఆశ్ విడలచి త్తరిగి షిరిడీ ప్ో వుట మంచిదని బాబా వారిక్ సలహా ఇచ్ెచను. వారిటలా మాటాా డుచుండగా ఫకీర్ు వచిచ బాబాను తీసికొని ప్ో వుటకు ప్రయత్తాంచుచునా షిరిడీ ప్రజలను మందలించ్ెను. కొంత్ వివాదము జరిగిన ప్ిముట గ్ుర్ువుగార్ునుా చ్ేలాయు త్తరిగి షిరిడీ ప్ో వుటకు నిర్ణయమెైనద్ర.