212 భకాత ంజనేయుడును గ్లర్ు. అత్డు ద్ానిని బాబా క్చ్ెచను. బాబా ద్ానిని తాక్ ప్విత్రమొనరిచ ఊద్ీ ప్రసాదముతో త్న క్వేవలెనని అత్ని కోరిక. కాని బాబా ద్ానిని వెంటనే జవబులో వేసి కొనెను. శాామా, నారవేకర్ ఉద్ేాశ్మును తెలుప్ుచు, ద్ానిని త్తర్గి ఇచిచవేయుమని బాబాను వేడెను. వామనరావు ఎదుట బాబా యిటానెను. "ద్ీని నేల అత్ని క్వేవలెను? ద్ీనిని మనమే యుంచుకొందుము. అత్డు 25 ర్ూప్ాయ లిచిచనచ్ో, త్తరిగి వానిద్ర వాని క్చ్ెచదము." ఆ ర్ూప్యికొర్కు, వామనరావు 25ర్ూప్ాయలు వసూలుచ్ేసి, బాబా ముందర్ బెటెటను. బాబా యిటానెను. "ఆ నాణుము విలువ 25 ర్ూప్ాయల కంతో హెచ్ెైచనద్ర. శాామా! యిా ర్ూప్ాయిని ద్ీసికొనుము. మన కోశ్ములో ద్ీని నుంచుము. ద్ీనిని నీ మంద్రర్ములో బెటిట ప్ూజ్జంచుము." బాబా యిెందులకీ మార్గము నవలంబించిరో యడుగ్ుట కవరిక్ని ధ్ెైర్ాము చ్ాలకుండెను. ఎవరికవద్ర క్షవమమో వారికవ తెలియును. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ఇర్ువద్రతొముదవ అధ్ాాయము సంప్ూర్ణము.