216 బాధప్డెను. త్నకు నయమెైనచ్ో రండు వెండలకుచములు సమరిపంచ్ెదనని అప్ుపడలంకొక మొర కుక మొర కకను. కాని ఈ రండు మొర కుకలు కూడ ఆమె చ్ెలిాంచలేదు. ఆమె చనిప్ో వునప్ుడు ఈ సంగ్త్త శాామాకు చ్ెప్ిప, రండు మొర కుకలు చ్ెలిాంచు భార్ము నాత్నిప్ై వెైచి ఆమె మృత్తచ్ెంద్ెను. శాామా కొనాాళ్ళకు ఆ మొర కుకలను ప్ూరితగా మర్చ్ెను, ఇటలా 30 సంవత్సర్ములు గ్డచ్ెను. అప్పటోా షిరిడీక్ ఒక ప్రర్ుప్ంద్రన జోాత్తషుకడు వచిచ నెల ద్రనములచట మకాము చ్ేసను. అత్డు శ్రీమాన్ బుటీట మొదలగ్ువారిక్ చ్ెప్ిపన భవిషాత్ుత సంత్ృప్ితకర్ముగా నుండెను. శాామా త్ముుడు బాప్ాజీ జోాత్తషప్ండలత్ుని సంప్రద్రంచగా అత్డు త్లిా మొర కుకకునా మొర కుకలు చ్ెలిాంచక ప్ో వుటచ్ే వారిక్ కషటములు సప్తశ్ృంగిద్ేవత్ కలుగ్జవయుచునా దనెను. బాప్ాజీ యిా సంగ్త్త శాామాకు తెలియప్ర్చ్ెను. అప్ుపడు శాామాకు సర్ేము జాప్ితక్వచ్ెచను. ఇంకను ఆలసాము చ్ెసినచ్ో హానికర్మని యిెంచి శాామా ఒక కంసాలిని బిలచి, రండు వెండల కుచములను చ్ెయించ్ెను. మసతదుకు బో యి, బాబా ప్ాదములప్ై బడల, రండు కుచముల నచట బెటిట, త్న మొర కుకలను చ్ెలా జవయుమని, బాబాయిే త్న సప్తశ్ృంగి ద్ేవత్ యగ్ుటచ్ే వాని నామోద్రంచమని వేడెను. నీవు సేయముగా బో యి సప్తశ్ృంగి ద్ేవత్కు మొర కుకను చ్ెలిాంప్ుమని బాబా నిర్ుంధ్రంచ్ెను. బాబా ఊద్ీని ఆశ్రర్ేదమును ప్ంద్ర, శాామా వాణీ ప్టటణమునకు బయలుద్ేరను. ప్ూజారి యిలుా వెదకుచు త్ుదకు కాకాజీ యిలుా చ్ేరను. అప్ుపడు కాకాజీ షిరిడీక్ ప్ో వలెనని గొప్ప కుత్తహలముతో నుండెను. అటిట సమయములో శాామా వారింటిక్ వెళళళను. ఇద్ర ఎంత్ యాశ్చర్ాకర్మెైన కలయికయో చూడుడు! "మీరవేర్ు? ఎచటనుండల వచిచనా" ర్ని కాకాజీ యడలగను. "నాద్ర షిరిడీ. నేను సప్తశ్ృంగి మొర కుక చ్ెలిాంచుట క్కకడకు వచిచనా"నని శాామా యనెను. షిరిడీనుండల వచ్ెచనని తెలియగానే శాామాను కాకజీ కౌగిలించుకొనెను. ప్రరమచ్ే మెైమర్చ్ెను. వార్ు సాయిలీలల గ్ూరిచ ముచచటించుకొనిరి. శాామా మొర కుకలనిాయు చ్ెలిాంచిన ప్ిముట వారిదార్ు షిరిడీక్ బయలుద్ేరిరి. షిరిడీక్ చ్ేర్గ్నే, కాకాజీ మసతదుకు బో యి బాబాను జూచి, వారి ప్ాదములప్ై బడెను. అత్ని కండుా కనీాటితో నిండెను. అత్ని మనసుస శాంత్తంచ్ెను. సప్తశ్ృంగిద్ేవత్ సేప్ాములో తెలియప్ర్చిన రీత్తగా బాబాను చూడగ్నే అత్ని మనసుసలోని చంచలత్ేమంత్యు ప్ో యి ప్రశాంత్త వహించ్ెను. కాకాజీ త్న మనసుసలో నిటానుకొనెను. 'ఏమ ఈ యదుుత్శ్క్త, బాబా యిేమయు ప్లుకలేదు. ఉత్తర్ప్రత్ుాత్తర్ములు కూడ జర్ుగ్లేదు. ఆశ్రర్ేచనముల నెైన