205 ప్దాప్టమువదా లింగ్ములు ప్రత్తషిు ంచ్ెను. మేఘశాామునకు శివుని ప్ూజ్జంచుట చ్ాలా ప్తరత్త గ్నుక త్తరశూలము వార యించి, లింగ్మును ప్రత్తషిు ంచుట ద్ాేరా, బాబా వానియందుండు నముకమును సిథర్ప్ర్చ్ెను. అనేకసంవత్సర్ములు బాబా సరవచ్ేసి యనగా ప్ూజా, మధ్ాాహా సాయంకాల హార్త్త సరవలు చ్ేసి త్ుదకు 1912లో మేఘశాాముడు కాలము నొంద్ెను. బాబా వాని కళేబర్ముప్యి చ్ేత్ులుచ్ాచి "ఇత్డు నా నిజమయిన భకుత "డనెను. బాబా త్న సంత్ఖ్ర్ుచలతో బార హుణులకు చ్ావుభోజీ ఏరాపటల చ్ేయుమనెను. కాకా సాహెబు ద్ీక్షలత్ బాబా ఆజా నెర్వేరచను. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ఇర్ువద్రయిెనిమదవ అధ్ాాయము సంప్ూర్ణము.