305 వార్ు ప్రజలతో కలసి మసలునప్ుపడు ప్రజలవలె నటింత్ుర్ు. వార్ు మన వలె బాహామునకు నవెేదర్ు, ఆడెదర్ు, ఏడెచదర్ు. కాని లోప్ల వార్ు శుదధచ్ెైత్నుాలయి వారి కర్తవావిధుల నెర్ుగ్ుదుర్ు”. 72 గెంటల సమాధి ఇటలక విర్ుగ్ుటకు 32 సంప్త్సర్ములకు ప్ూర్ేమందు అనగా, 1886 సంవత్సర్ములో బాబా సతమోలాంఘనము చ్ేయ ప్రయత్తాంచ్ెను. ఒక మార్గశిర్ప్ౌర్ణమ నాడు బాబా ఊబుసము వాాధ్రతో మక్కలి బాధప్డుచుండెను. ద్ానిని త్ప్ిపంచుకొనుటకై బాబా త్న ప్ార ణమును ప్ైక్ ద్ీసికొనిప్ో యి సమాధ్రలో నుంచవలెననుకొని, భకత మహాళాసప్త్తతో నిటానిరి. "నా శ్రీర్మును మూడు రోజులవర్కు కాప్ాడుము. నేను త్తరిగి వచిచనటాయిన సరవ, లేనియిెడెల నా శ్రీర్ము నెదుర్ుగా నునా ఖ్ాళ్ళ సథలములో ప్ాత్తప్టిట గ్ుర్ుత గా రండు జండాలను ప్ాత్ుము" అని సథలమును జూప్ిరి. ఇటానుచు రాత్తర 10 గ్ంటలకు బాబా క్ీంద కూలెను. వారి ఊప్ిరి నిలిచిప్ో యిెను. వారి నాడలకూడ ఆడకుండెను. శ్రీర్ములో నుండల ప్ార ణము ప్ో యినటలా ండెను. ఊరివార్ందర్చచట చ్ేరి నాాయవిచ్ార్ణ చ్ేసి బాబా చూప్ిన సథలములో సమాధ్ర చ్ేయుటకు నిశ్చయించిరి. కాని మహాళాసప్త్త యడేగించ్ెను. త్న తొడప్ై బాబా శ్రీర్ము నుంచుకొని మూడురొజూలటేా కాప్ాడుచు కూర్ుచండెను. 3 ద్రనముల ప్ిముట తెలావార్ుజామున 3 గ్ంటలకు బాబా శ్రీర్ములో ప్ార ణమునాటలా గ్నిప్ించ్ెను. ఊప్ిరి ఆడ నార్ంభించ్ెను. కడప్ు కదలెను, కండుా తెర్చ్ెను. కాళ్ళళ చ్ేత్ులు సాగ్ద్ీయుచు బాబా లేచ్ెను. ద్ీనినిబటిట చదువర్ు లాలోచించవలసిన విషయమేమన బాబా 3 మూర్ల శ్రీర్మా లేక లోప్లనునా యాత్ుయా? ప్ంచభూతాత్ుకమగ్ు శ్రీర్ము నాశ్నమగ్ును. శ్రీర్ మశాశ్ేత్ము గాని, లోనునా యాత్ు ప్ర్మసత్ాము, అమర్ము, శాశ్ేత్ము. ఈ శుదధసతాత యిే బరహుము, అద్రయిే ప్ంచ్ేంద్రరయములను, మనసుసను సాేధ్ీనమందుంచుకొనునద్ర, ప్రిప్ాలించునద్ర. అద్రయిే సాయి. అద్రయిే ఈ జగ్త్ుత నందు గ్ల వసుత వు లనిాటి యందు వాాప్ించి యునాద్ర. అద్ర లేనిసథలము లేదు. అద్ర తాను సంకలిపంచు కొనిన కార్ామును నెర్వేర్ుచటకు భౌత్తకశ్రీర్ము వహించ్ెను. ద్ానిని నెర్వేరిచన ప్ిముట, శ్రీర్మును విడలచ్ెను. సాయి యిెలాప్ుపడు ఉండు వార్ు. అటానే ప్ూర్ేము గాణాగ ప్ుర్ములో వెలసిన దత్తద్ేవుని అవతార్మగ్ు శ్రీ