41 విశ్ేసింప్ుము." ఇటానునంత్లో నాశ్చర్ాములనిాటికంటె నాశ్చర్ాకర్మెైన వింత్ జరిగినద్ర. ద్ాసుగ్ణు మహారాజు బాబా ప్ాదములప్ై శిర్సుసనుంచిన వెంటనే బాబా రండుప్ాదముల బ టన వేరళ్ళనుండల గ్ంగా యమునా జలములు కాలువలుగా ప్ారను. ఈ చమతాకర్మును ద్ాసుగ్ణు చూచి ఆశ్చర్ానిమగ్ుాడెై, భక్త ప్ైిమలతో మెైమర్చి కంట త్డల ప్టలట కొనెను. ఆంత్రిక ప్రరర్ణతో బాబాను వారి లీలలను ప్ాట ర్ూప్ముగా వరిణంచి ప్ గ్డెను. బాబా అయోనిసెంభవుడు; షిరిడీ మొటటమొదట పరవేశెంచుట సాయిబాబా త్లిాదండుర లను గ్ూరిచగాని, జనుము గ్ూరిచగాని జనుసాథ నమును గ్ూరిచగాని యిెవరిక్ ఏమయు తెలియదు. ప్కుకసార్ులు కనుగొనుటకు ప్రయత్తాంచిరి. ప్కుకసార్ులీ విషయము బాబాను ప్రశిాంచిరి గాని యిెటిట సమాధ్ానము గాని సమాచ్ార్ము గాని ప్ందకుండలరి. నామద్ేవు, కబీర్ు, సామానామానవులవలె జనిుంచియుండలేదు. ముత్ాప్ు చిప్పలలో చినాప్ాప్లవలె చిక్కరి. నామద్ేవు భీమర్థర నద్రలో గొణాయిక్ కనిప్ించ్ెను. కబీర్ు భాగీర్థీనద్రలో త్మాలుకు కనిప్ించ్ెను. అటిటద్ే సాయి జను వృతాత ంత్ము. భకుత లకొర్కు 16 ఏండా బాలుడుగా షిరిడీలోని వేప్చ్ెటలట క్ీంద నవత్రించ్ెను. బాబా అప్పటికవ బరహుజాా నిగా గానిపంచ్ెను. సేప్ాావసథయందయినను ప్రప్ంచవసుత వులను కాక్షలంచ్ెడలవార్ుకాదు. మాయను త్నెాను. ముక్త బాబా ప్ాదములను సరవించు చుండెను. నానాచ్ోవ్ ద్ార్ు త్లిా మక్కలి ముసలిద్ర. ఆమె బాబా నిటలా వరిణంచినద్ర. "ఈ చకకని చుర్ుకైన, అందమెైనకుర్ీవాడు వేప్చ్ెటలట క్ీంద ఆసనములోనుండెను. వేడలని, చలిని లెక్కంప్క యంత్టి చినాకుర్ీవాడు కఠినత్ప్ మాచరించుట సమాధ్రలో మునుగ్ుట చూచి ఆ గాీ మీణులు ఆశ్చర్ాప్డలరి. ప్గ్లు ఎవరితో కలిసడలవాడు కాదు. రాత్తరయంద్ెవరిక్ భయప్డువాడు కాడు. చూచినవార్శ్చర్ానిమగ్ుాలెై యిా చినా కుఱ్ఱవా డెకకడనుండల వచిచనాడని యడుగ్సాగిరి. అత్ని ర్ూప్ు, ముఖ్లక్షణములు చ్ాల అందముగ్ నుండెను. ఒకకసారి చూచినవారలార్ు ముగ్ుధ లగ్ుచుండలరి. ఆయన ఎవరింటిక్ ప్ో కుండెను, ఎలాప్ుపడు వేప్చ్ెటలట క్ీందనే కూరొచనువాడు. ప్ైక్ చినా బాలునివలె గానిపంచినప్పటిక్ని చ్ేత్లనుబటిట చూడగా నిజముగా మహానుభావుడే. నిరాేయమోహము ర్ూప్ుద్ాలిచన యాత్నిగ్ూరిచ యిెవరిక్ నేమ తెలియకుండెను." ఒకనాడు ఖ్ండోబా ద్ేవు డకని నావేశించగా నీబాలు డెవడయి యుండునని ప్రశిాంచిరి. వాని త్లిా దండుర లెవర్ని యడలగిరి. ఎచచటి నుండల వచిచనాడని యడలగిరి.