68 కోడల గ్ుీ డాంత్ ప్దావి నాలుగ్ు ప్రాగ్ు ప్ కుకలను అచటవారిక్ జూప్ను. "చూచిత్తరా! నా భకుత లకొర్కు నే నెటలా బాధప్డెదనో! వారి కషటములనిాయు నావిగ్నే భావించ్ెదను." ఈ మహాదుుత్లీలలను జూచి యోగీశ్ేర్ులు భకుత లకొర్ కటలా బాధ లనుభవింత్ురో జనులకు విశాేసము కుద్రరను. యోగీశ్ేర్ుల మనసుస మెైనముకనా మెత్తనిద్ర, వెనెాలవలె మృదువెైనద్ర. వార్ు భకుత లను ప్రత్ుాప్కార్ము కోర్కయిే ప్రరమంచ్ెదర్ు. భకుత లను త్మ బంధువులవలె జూచ్ెదర్ు. పెండరీపురము పో యి యచుటలెండుట సాయిబాబా త్న భకుత లనెటలా ప్రరమంచుచుండెనో వారి కోరికలను, అవసర్ముల నెటలా గ్ీహించుచుండెనో యను కథను చ్ెప్ిప ఈ అధ్ాాయమును ముగించ్ెదను. నానాసాహెబు చ్ాంద్ోర్కర్ు బాబాకు గొప్ప భకుత డు. అత్డు ఖ్ాంద్ేషులోని నందుర్ుబార్ులో మామలత్ద్ార్ుగా నుండెను. అత్నిక్ ప్ండరీప్ుర్మునకు బద్రలీ జరిగను. సాయిబాబా యందు అత్నిక్గ్ల భక్తయను ఫలమానాటిక్ ప్ండెను. ప్ండరీప్ుర్మును భూలోకవెైకుంఠ మనెదర్ు. అటిట సథలమునకు బద్రలీ యగ్ుటచ్ే నాత్డు గొప్ప ధనుాడు. నానాసాహెబు వెంటనే ప్ండరి ప్ో యి ఉద్ోాగ్ములో ప్రవేశించవలసి యుండెను. కాన షిరిడీక్ ఉత్తర్ము వార యకయిే ప్ండరీప్ుర్ము ప్ో వలెనని బయలుద్ేరను. షిరిడీక్ హఠాత్ుత గా ప్ో యి త్న విఠోబాయగ్ు బాబాను దరిశంచి ప్ండరి ప్ో వలె ననుకొనెను. నానాసాహెబు షిరిడీ వచుచనను సంగ్త్త యిెవరిక్ తెలియదు. కాని బాబా సర్ేజుా డగ్ుటచ్ే గ్ీహించ్ెను. నానాసాహెబు నీమగాం చ్ేర్ుసరిక్ షిరిడీ మసతదులో కలకలము కలిగను. బాబా మసతదులో కూర్ుచండల మహాళాసప్త్త, అప్ాపశింద్ే, కాశ్రరాములతో మాటాా డుచుండెను. వెంటనే బాబా యిటానియిెను. "మన నలుగ్ుర్ము కలసి భజన చ్ేసదము. ప్ండరీద్ాేర్ములు తెర్చినార్ు. కనుక ఆనందముగా ప్ాడెదము లెండు." అందర్ు కలసి ప్ాడద్డంగిరి. ఆ ప్ాట భావమేమన, "నేను ప్ండరి ప్ో వలెను. నే నకకడ నివసించవలెను. అద్ర నా ద్ెైవము యొకక భవనము." బాబా ప్ాడుచుండెను. భకుత లందర్ు బాబాను అనుగ్మంచిరి. కొద్రా సరప్టిక్ నానా కుటలంబముతో వచిచ బాబా ప్ాదములకు సాషాట ంగ్ నమసాకర్ము చ్ేసి, బాబాను ప్ండరీప్ుర్ము వచిచ వారితో కలసి యకకడుండుమని వేడుకొనియిెను. ఈ బత్తమాలుట కవసర్ము లేకుండెను. ఏలన బాబా యప్పటికవ ప్ండరి ప్ో వలెను; అచచట