64 రాజులను, భిక్షుకులను నొకవరీత్తగా ఆదరించిరి. అందరి యంత్ర్ంగ్ములందు గ్ల ర్హసాములనిా బాబా యిెరింగడలవార్ు. బాబా ఆ ర్హసాములను వెలిబుచచగ్నే యందర్ు ఆశ్చర్ామగ్ుాలగ్ుచుండలరి. వార్ు సర్ేజుా లయినప్పటిక్ ఏమయు తెలియనివానివలె నటించుచుండలరి. సనాునములనాచ్ో వారిక్ అయిషటము. సాయిబాబా నెైజమటిటద్ర. మానవశ్రీర్ముతో నునాప్పటిక్ వార్ు చ్ేయు ప్నులను జూడ సాక్షాత్ుత భగ్వంత్ుడని చ్ెప్పవలెను. అందర్ును వారిని జూచి షిరిడీలో వెలసిన భగ్వంత్ుడనియిే యనుకొనుచుండలరి. సాయిబాబా వెైఖ్రి నేను వటిట మూర్ుు డనగ్ుటచ్ే బాబా మహిమలను వరిణంచలేను. బాబా షిరిడీలోనునా ద్ేవాలయములనిాటిని మరామత్ు చ్ేయించ్ెను. తాతాాప్ాటీలు సహాయముతో గాీ మములోనునా శ్ని, గ్ణప్త్త, ప్ార్ేతీ శ్ంకర్, గాీ మద్ేవత్, మార్ుతీద్ేవాలయముల మరామత్ు చ్ేయించ్ెను. వారి ద్ానము ప్ గ్డబడలనద్ర. దక్షలణర్ూప్ముగా వసూలయిన ప్ైకమంత్యు నొకొకకకరిక్ రోజు కొకకంటిక్ ర్ూ. 50/- 30/- 15/- చ్ొప్ుపన ఇషటము వచిచనటలా ప్ంచిప్టెటడలవార్ు. బాబాను దరిశంచిన మాత్రమున ప్రజలు శుభము ప్ందువార్ు. కొందర్ు ఆరోగ్ావంత్ు లగ్ుచుండలరి. అనేకులకు కోరికలు నెర్వేర్ుచుండెను. కంటిలో ర్సముగాని మందుగాని వేయకనే గ్ుీ డలేవారిక్ దృషిట వచుచచుండెను; కుంటివారిక్ కాళ్ళళ వచుచచుండెను. అంత్ులేని బాబా గొప్పత్నమును, ప్ార్మును ఎవేర్ును కనుగొనకుండలరి. వారి కీరిత చ్ాల దూర్మువర్కు వాాప్ించ్ెను. అనిాద్ేశ్ముల భకుత లు షిరిడీలో గ్ుమగ్ూడుచుండలరి. బాబా ఎలాప్ుపడు ధునివదానే ధ్ాానమగ్ుాలయి కూరొచనుచుండెను. ఒకొకకకప్ుపడు సాానము కూడ మానెడలవార్ు. తొలిద్రనములలో బాబా తెలా త్లప్ాగా, శుభరమెైన ధ్ోవత్త, చ్ొకాక ధరించువార్ు. మొదట గాీ మములో రోగ్ులను ప్రీక్షలంచి ఔషధములిచ్ెచడలవార్ు. వారి చ్ేత్తతో నిచిచన మందులు ప్నిచ్ేయుచుండెడలవి. మంచి హసతవాసిగ్ల డాకటర్ని ప్రర్ు వచ్ెచను. ఈ సందర్ుమున నొక వింత్ విషయము చ్ెప్పవలెను. ఒక భకుత ని కండుా వాచి మక్కలి యిెర్ీబడెను. షిరిడీలో డాకటర్ు ద్ర్కలేదు. ఇత్ర్భకుత లాత్నిని బాబావదాకు గొనిప్ో యిరి.