243 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ముపపదినాలుగవ అధాాయము ఊదీ మహిమ 1. డాకటర్ు మేనలుా డు, 2. డాకటర్ు ప్ిళేళ, 3. శాామా మర్దలు, 4. ఇరాని ప్ిలా, 5. కూరాా ప్దామనిషి, 6. బ ంబాయి సతతి - కథలు. ఈ అధ్ాాయములో కూడ ఊద్ీ మహిమ వరిణత్ము. ఊద్ీ ధరించి నంత్ మాత్రమున నెటిట ఫలములు కలిగనో చూత్ము. డాకటరుగారి మేనలుా డు నాసిక్ జ్జలాా లోని మాలెగాంలో ఒక డాకటర్ుండెను. ఆయన వెైదాములో ప్టటభదుర లు. వారి మేనలుా డు నయముకానటిట రాచ కుర్ుప్ుతో బాధ ప్డుచుండెను. డాకటర్ుగారితోప్ాటల ఇత్ర్ డాకటర్ుా కూడ నయముచ్ేయ ప్రయత్తాంచిరి. ఆప్రవషను చ్ేసిరి. కాని ఏమాత్రము మేలు జర్ుగ్ లేదు. కుర్ీవాడు మగ్ుల బాధప్డుచుండెను. బంధువులు, సరాహిత్ులు త్లిాదండుర లను ద్ెైవసహాయము కోర్ుమనిరి. షిరిడీ సాయిబాబాను చూడుమనిరి. వారి దృషిటచ్ే అనేక కఠినరోగ్ములు నయమయిెానని బో ధ్రంచిరి. త్లిాదండుర లు షిరిడీక్ వచిచరి. బాబా ప్ాదములకు సాషాట ంగ్నమసాకర్ము చ్ేసిరి. కుర్ీవానిని బాబా ముందు బెటిటరి. త్మ బిడేను కాప్ాడుమని అధ్రకవినయ గౌర్వములతో వేడుకొనిరి. దయార్ాృడగ్ు బాబా వారిని ఓద్ారిచ యిటానెను. "ఎవర్యితే ఈ మసతదుకు వచ్ెచదరో వారనాడు ఈ జనులో ఏ వాాధ్రచ్ేత్ను బాదప్డర్ు. కనుక హాయిగ్ నుండుడు. కుర్ుప్ుప్ై ఊద్ీని ప్ూయుడు. ఒక వార్ము రోజులలో నయమగ్ును. ద్ేవునియందు నముకముంచుడు. ఇద్ర మసతదు కాదు, ఇద్ర ద్ాేర్వత్త. ఎవర్యితే యిందు కాలు మోప్దరో వార్ు