285 దేవుగారిెంట ఉదాాపనపతరము దహనులో బి.వి. ద్ేవుగార్ు మామలత్ద్ార్ుగా నుండెను. వారి త్లిా 25, 90 నోములు నోచ్ెను. వాని ఉద్ాాప్న చ్ేయవలసి యుండెను. ఈ కార్ాములో 100, 200 బార హుణులకు భోజనము ప్టటవలసి యుండెను. ఈ శుభకార్ామునకు ముహూర్తము నిశ్చయమయిెాను. ద్ేవుగార్ు బాప్ు సాహెబుజోగ్ గారిక్ కొక లేఖ్ వార సిరి. అందులో బాబా ఈ శుభకార్ామునకు దయచ్ేయ వలయుననియు, వార్ు రాకునాచ్ో అసంత్ృప్ితకర్ముగా నుండుననియు వార సను. జోగ్ ఆ యుత్తర్ము చద్రవి బాబాకు వినిప్ించ్ెను. మనోః ప్ూర్ేకమయిన విజాా ప్నను విని బాబా యిటానియిె. “ననేా గ్ుర్ుత్ుంచుకొను వారిని నేను మర్ువను. నాకు బండలగాని, టాంగాగాని, రైలుగాని, విమానముగాని యవసర్ములేదు. ననుా ప్రరమతో బిలచువారియొదాకు నేను ప్ర్ుగత్తతప్ో యి ప్రత్ాక్షామయిెాదను. అత్నిక్ సంతోషమయిన జవాబు వార యుము. నీవు, నేను, ఇంకొకర్ు సంత్ర్పణకు వచ్ెచదమని వార యుము.” జోగ్ బాబా చ్ెప్ిపనద్ర ద్ేవుకు వార సను. ద్ేవుగా రంతో సంత్సించిరి. కాని బాబా రాహాతా, ర్ుయి, నీమగాం ద్ాటి ప్రత్ాక్షముగా ఎకకడలక్ ప్ో ర్ని ఆయనకు తెలియును. బాబాకు అశ్కామెైన ద్ేమయు లేదు. వార్ు సరాేంత్రాామ యగ్ుటచ్ే హఠాత్ుత గా నేర్ూప్మున నయిన వచిచ, త్మ వాగాధ నమును ప్ాలించ వచుచ ననుకొనెను. ఉద్ాాప్నకు కొద్రారోజులు ముందుగా, బెంగాలీ దుసుత లను ధరించిన సనాాసి యొకడు గోసంర్క్షణకయి సరవచ్ేయుచు దహను సరటషన్ మాసటర్ు వదాకు చంద్ాలు వసూలుచ్ేయు మషతో వచ్ెచను. సరటషన్ మాసటర్ు, ఊరి లోనిక్ ప్ో యి మామలత్ద్ార్ుని కలిసికొని వారి సహాయముతో చంద్ాలు వసూలు చ్ేయుమనెను. అంత్లో మామలత్ద్ారవ యచచటిక్ వచ్ెచను. సరటషను మాసటర్ు సనాాసిని ద్ేవుగారిక్ ప్రిచయమొనరచను. ఇదార్ు ప్ాా ట్ ఫార్మ్ మీద కూర్ుచండల మాటాా డలరి. ద్ేవు, ఊరిలో నేద్ో మరొక చంద్ాప్టిట రావుసాహెబు నరోత్తమ శెటిట నడుప్ుచుండుటచ్ే, నింకొకటి యిప్ుపడే త్యార్ుచ్ేయుట బాగ్ుండదని చ్ెప్ిప 2 లేద్ా 4 మాసముల ప్ిముట ర్మునెను. ఈ మాటలు విని సనాాసి యచటనుండల ప్ో యిెను. ఒకనెల ప్ిముట యా సనాాసి యొక టాంగాలో వచిచ, 10 గ్ంటలకు ద్ేవుగారి యింటిముందర్ ఆగను. చంద్ాల కొర్కు వచ్ెచనేమోయని ద్ేవు అనుకొనెను. ఉద్ాాప్నకు కావలసిన ప్నులలో ద్ేవుగార్ు నిమగ్ుాలెై యుండుట జూచి, తాను చంద్ాలకొర్కు రాలేదనియు భోజనమునకై వచిచత్తననియు సనాాసి చ్ెప్పను. అందుకు ద్ేవు