215 ప్ ముు, నీ మనసుస శాంత్త వహించు" ననెను. ఈ బాబా యిెవరో ద్ేవి నడలగి తెలిసికొనుటకు కాకాజీ యుత్సహించ్ెను. కాని ఇంత్లోనే అత్నిక్ మెలకువ కలిగను. ఈ బాబా యిెవరైయుండవచుచనని అత్డు యోచించ్ెను. కొంత్సరప్ు ఆలోచించినప్ిముట యిా బాబా త్రయంబకవశ్ేర్ుడు (శివుడు) కావచుచనని అత్డు ప్ుణుసథలమగ్ు త్రయంబకము (నాసిక్ జ్జలాా ) వెళళళను. అచచట ప్ద్రరోజులుండెను. అకకడునాంత్కాలము వేకువజామున సాానము చ్ేసి, ర్ుదరమును జప్ించుచు, అభిషరకమును త్ద్రత్ర్ప్ూజలను గావించ్ెను. అయినప్పటిక్ మునుప్టివలెనే అశాంత్మనసుకడుగా నుండెను. ప్ిముట సేగాీ మమునకు త్తరిగివచిచ ద్ేవత్ను త్తరిగి వేడుకొనెను. ఆ రాత్తర ఆమె సేప్ాములో గ్నిప్ించి యిటానెను. "అనవసర్ముగా త్రయంబకవశ్ేర్ మెందుకు వెళ్ళళనావు? బాబా యనగా షిరిడీ సాయిబాబా యని నా యభిప్ార యము." షిరిడీక్ ప్ో వుటెటలా ? ఎప్ుపడు ప్ో వలెను? బాబాను జూచుటెటలా ? అని కాకాజీ మనోవాాకులత్ ప్ందుచుండెను. ఎవర్యిన యోగీశ్ేర్ుని చూడవలె ననుకునాచ్ో, ఆ యోగియిేగాక ద్ెైవముకూడ అత్ని కోరికను నెర్వేర్ుచటకు సహాయప్డును. యధ్ార్థముగా యోగియు, భగ్వంత్ుడును నొకరవ వారిలో నేమయు భేదము లేదు. ఎవరైన తానెై ప్ో యి యోగిని దరిశంచుటనాద్ర యుత్తబూటకము. యోగి సంకలిపంచనిద్ే వారిని జూడగ్లుగ్ు వారవర్ు? అత్ని యాజా లేక చ్ెటలట ఆకు గ్ూడ కదలదు. యోగి దర్శనమునకై భకుత డు ఎంత్ వేదన ప్డునో, ఎంత్ భక్తవిశాేసములు జూప్ునో, యంత్ త్ేర్గాను, బలముగాను, అత్ని కోరిక నెర్వేర్ును. దర్శనమునకై ఆహాేనించువాడే వచుచవానిక్ సాేగ్త్సనాాహము లొనర్ుచను. కాకాజీ విషయములో అటేా సాేగ్త్సనాాహము లొనరచను. కాకాజీ విషయములో అటేా జరిగను. శాామా మొర కుక కాకాజీ షిరిడీక్ ప్ో వుట కాలోచించుచుండగా, ఒక యత్తథర అత్నిని షిరిడీక్ తీసికొనిప్ో వుట కాత్ని యింటికవ వచ్ెచను. అత్డలంకవరో కాదు, బాబాకు ముఖ్ాభకుత డగ్ు శాామాయిే. శాామా ఆసమయమున వాణిక్ ఎటలా వచ్ెచనో చూత్ుము. శాామా బాలాములో జబుు ప్డలనప్ుపడు ఆయన త్లిా త్మ గ్ృహద్ేవత్యగ్ు వాణిలోని సప్తశ్ృంగి ద్ేవత్క్, జబుు నయము కాగానే నీ దర్శనమునకు వచిచ బిడేను నీ ప్ాదములప్ై బెటెటదనని మొర కుకకొనెను. కొనిా సంవత్సర్ముల ప్ిముట, ఆ త్లిాక్ కుచములప్ై తామర్ లేచి ఆమె మక్కలి