238 రామ్ గిర్ బువా టాంగా ద్రగి రండు మూడు నిమషములలో వచ్ెచను. త్తరిగి వచుచసరిక్ టాంగా గాని, టాంగా తోలువాడు గాని, బంటోర త్ు గాని లేకుండలరి. బాప్ుగిర్ బువ నోటివెంట మాట రాకుండెను. దగ్గర్నునా కచ్ేరిక్ బో యి యడుగ్గా, నానా సాహెబు ఇంటివదానే యునాటలా ద్ెలిసను. నానాసాహెబుగారింటిక్ వెళ్ళళ తాను షిరిడీ సాయిబాబా వదానుంచి వచిచనటలా చ్ెప్పను. బాబా ఊద్ీ, హార్త్త ప్ాట నానాసాహెబు కందజవసను. మెైనతాయి చ్ాల దుసిథత్తలో నుండెను. అంద రామెగ్ూరిచ మగ్ుల ఆంద్ోళ్న ప్డుచుండలరి. నానా సాహెబు త్న భార్ాను బిలచి ఊద్ీని నీళ్ళలో కలిప్ి కొమారత క్చిచ, హార్త్తని ప్ాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయము బంప్ననుకొనిరి. కొద్రానిమషములలో ప్రసవము సుఖ్ముగా జరిగనని వార్త వచ్ెచను. గ్ండము గ్డచినదని చ్ెప్ిపరి. నానాసాహెబు గార్ు టాంగా నౌకర్ును, ఫలహార్ములను ప్ంప్ినందుకు బాప్ుగిర్ బువా ఆయనకు కృత్జాత్ తెలుప్గా నాత్డు మక్కలి యాశ్చర్ాప్డెను. షిరిడీనుండల యిెవేర్ు వచుచచునాద్ర అత్నిక్ తెలియదు. కనుక నత్ డేమయు ప్ంప్ియుండలేదని చ్ెప్పను. బి.వి. ద్ేవ్ గా రీవషయమెై బాప్ురావు చ్ాంద్ోర్కర్ును, రామగిర్ బువాను కలిసికొని విచ్ారించి సాయిలీలా మాగ్జైన్ లో (XII - 11, 12, 13) గొప్ప వాాసమును ప్రకటించినార్ు. బి.వి. నర్సింహసాేమగార్ు మెైనతాయిా, బాప్ూరావు చ్ాంద్ోర్కర్ు, రాంగిర్ బువాల వాజూా ూలమును సరకరించి "భకుత ల అనుభవములు" అను గ్ీంథమున (3వ భాగ్ము) ప్రకటించినార్ు. భకతనారాయణరావుకు బాబాను రండుసార్ులు దర్శనముచ్ేయు భాగ్ాము కలిగను. బాబా సమాధ్ర చ్ెంద్రన మూడేండాకు షిరిడీక్ ప్ో వలెననుకొనెను. కాని, ప్ో లేకప్ో యిెను. బాబా సమాధ్ర చ్ెంద్రన యొక సంవత్సర్ములో నత్డు జబుు ప్డల మగ్ుల బాధప్డుచుండెను. సాధ్ార్ణ చిక్త్సలవలన ప్రయోజనము కలుగ్లేదు. కావున రాత్తరంబవళ్ళళ బాబాను ధ్ాానించ్ెను. ఒకనాడు సేప్ాములో నొకదృశ్ామును జూచ్ెను. అందు బాబా అత్నిని ఓద్ారిచ యిటానెను. "ఆంద్ోళ్న ప్డవదుా . రవప్టి నుంచి బాగ్గ్ును. వార్ము రోజులలో నడువగ్లవు." సేప్ాములో చ్ెప్ిపన రీత్తగా రోగ్ము వార్ములో కుద్రరను. ఇచట మన మాలోచించవలసిన విషయమద్ర. "శ్రీర్ మునానాాళ్ళళ బాబా బరత్తక్ యుండలరా? శ్రీర్ము ప్ో యినద్రగాన చనిప్ో యినారా?" లేదు. ఎలాప్ుపడు జీవించియిే యునాార్ు. వార్ు జననమర్ణముల కతీత్ులు. ఎవర్యితే బాబా నొకసారి