247 జేర్ము ప్ో యిెను, బ బులు మానెను. మర్ుసటి ఉదయము శాామా బాబా యాజా ప్రకార్ము వెళ్ాగా, నామె ప్ యిా దగ్గర్ తేనీర్ు త్యార్ు చ్ేయుచుండుట చూచి యాశ్చర్ాప్డెను. త్ముుని అడుగ్గా బాబా ఊద్ీ ఒకక రాత్తరలోనే యా బ బులను బాగ్ుచ్ేస ననెను. అప్ుపడు "ఉదయము వెళ్ళళ, త్ేర్గా ర్ముు" అను బాబా మాటల భావము శాామా తెలిసికొనగ్లిగను. టీ తీసికొని శాామా త్తరిగి వచ్ెచను. బాబాకు నమసకరించి యిటానెను. "ద్ేవా! ఏమ నీ యాట! మొటటమొదట త్ుఫాను లేప్ి మాకు అశాంత్త కలుగ్చ్ేసదవు. త్తరిగి ద్ానిని శాంత్తంప్జవసి మాకు నెముద్ర ప్రసాద్రంత్ువు." బాబా యిటలా జవాబిచ్ెచను. "కర్ుయొకక మార్గము చిత్రమెైనద్ర. నేనేమ చ్ేయకునాను, ననేా సర్ేమునకు కార్ణ భూత్ునిగా నెంచ్ెదర్ు. అద్ర యదృషటమును బటిట వచుచను. నేను సాక్షలభూత్ుడను మాత్రమే. చ్ేయువాడు ప్రరరవప్ించువాడు ద్ేవుడే. వార్ు మక్కలి దయార్ారహృదయులు. నేను భగ్వంత్ుడను కాను. ప్రభువును కాను. నేను వారి నముకమెైన బంటలను. వారి నెలాప్ుపడు జాా ప్కము చ్ేయుచుందును. ఎవరైతే త్న యహంకార్మును ప్రకకకు ద్ోసి భగ్వంత్ునిక్ నమసకరించ్ెదరో, ఎవర్ు వారిని ప్ూరితగా నమెుదరో, వార్ు బంధములూడల మోక్షమును ప్ంద్ెదర్ు." ఇరానీవాని కొమార్ ఒక ఇరానీవాని యనుభవమును చదువుడు. అత్ని కొమారతకు ప్రత్తగ్ంటకు మూర్ఛ వచుచచుండెను. మూర్చరాగానే యామె మాటలాడ లేకుండెను. కాళ్ళళ చ్ేత్ులు ముడుచుకొని సపృహ త్ప్ిప ప్డలప్ో వుచుండెను. ఎ మందులు ఆమెకు నయము చ్ేయలేదు. ఒక సరాహిత్ుడు బాబా ఊద్ీ నుప్యోగించుమనెను. విలేప్ారవాలోనునా కాకాసాహెబు ద్ీక్షలత్ వదా ఊద్ర తీసికొని ర్మునెను. ఇరానీ వాడు ఊద్ీని తెచిచ ప్రత్త రోజు నీటిలో కలిప్ి తార గించుచుండెను. మొదట ప్రత్తగ్ంటకు వచుచ మూర్చ 7 గ్ంటల కొకసారి రాసాగను. కొద్రారోజుల ప్ిముట ప్ూరితగా నిముళ్ళంచ్ెను.