291 ప్ర్చ్ెదర్ు? ద్ానిని భదరముగా నెవర్ుంచగ్లర్ు? అను విషయముల నాలోచించుచుండగా, సాయిబాబాయిే త్నకు సేయముగా సలహానిచిచ మౌలానా ఇసుు ముజాఫర్ ను కలిసి వారి యభిప్ార యము ప్రకార్ము చ్ేయవలసినదని జప్పను. అలీమహముద్ మౌలానాను గ్లిసికొని జరిగినదంత్యు జప్పను. యిర్ువుర్ును బాగ్ుగా ఆలోచించి యా ప్టమును హేమడపంత్ు క్వే నిశ్చయించిరి. యత్డు ద్ానిని జాగ్ీత్తప్ర్చునని తోచ్ెను. యిదార్ును హేమడపంత్ు వదాకు బో యిరి. సరియిెైన కాలములో ద్ానిని బహూకరించిరి. ఈ కథను బటిట బాబాకు భూత్భవిషాదేర్తమానములు తెలియుననియు, చ్ాకచకాముగా సూత్రములు లాగి త్న భకుత ల కోరికలనెటలా నెర్వేర్ుచచుండెనో కూడా తెలియచునాద్ర. యిెవరికయితే ఆధ్ాాత్తుక విషయములలో నెకుకవ శ్ీదధయో వారిని బాబా ప్రరమంచుటే గాక వారి కషటములను ద్లగించి వారిని ఆనందభరిత్ులుగా జవయుచుండలర్ని రాబో వు కథవలన తెలియును. గుడేప్రలికలను దెంగిలిెంచుట – జాా నేశ్ేరి చదువుట బి.వి ద్ేవు దహనులో మామలత్ుద్ార్ు. జాా నేశ్ేరిని యిత్ర్ మత్గ్ీంథములను చదువవలెనని చ్ాలాకాలమునుండల కోర్ుచుండెను. భగ్వద్ీగత్ప్యి మరాఠీభాషలో జాా నేశ్ేర్ుడు వార సిన వాాఖ్ాయిే జాా నేశ్ేరి. ప్రత్తద్రనము భగ్వద్ీగత్లో నొక యధ్ాాయమును యిత్ర్ గ్ీంథములనుండల కొనిా భాగ్ములను ప్ారాయణ జవయుచుండెను. కాని జాా నేశ్ేరిని ప్ార ర్ంభించగ్నే ఏద్ో యవాంత్ర్ము లేర్పడుటచ్ే ప్ారాయణమాగిప్ో వుచుండెను. మూడు నెలల సలవు ప్టిట, షిరిడీక్ వెళ్ళళ యకకడ నుండల త్న సేగాీ మమగ్ు ప్ౌడుకు బో యిెను. ఇత్ర్ గ్ీంథములనిాయు నచట చదువగ్లిగను. కాని జాా నేశ్ేరి ప్ార ర్ంభించగ్నే యిేమో విప్రీత్మెైన చ్ెడే యాలోచనలు త్న మనసుసన ప్రవేశించుటచ్ే చదువలేకుండెను. యాత్డెంత్ ప్రయత్తాంచినను కొనిా ప్ంకుత లు కూడా చదువలేకబో యిెను. కాబటిట బాబా త్నకు యా గ్ీంథమందు శ్ీదధ కలుగ్ జవసినప్ుపడే, ద్ానిని చదువుమని వారి నోటివెంట వచిచనప్ుపడే ద్ానిని ప్ార ర్ంభించ్ెదననియు యంత్వర్కు ద్ానిని తెర్ువననియు, నిశ్చయము చ్ేసికొనెను. అత్డు 1914వ (౧౯౧౪) సంవత్సర్ము ఫిబరవరి నెలలో కుటలంబసహిత్ముగా షిరిడీక్ వెశెళను. యకకడ ప్రత్తద్రనము జాా నేశ్ేరి చదువుచుంటివాయని బాప్ుసాహెబు జోగ్, ద్ేవుగారి నడలగను. ద్ేవు త్నకు అటిట కోరిక గ్లదనియు, గాని